శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్2 విడుదల

శామ్‌సంగ్

కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం శామ్‌సంగ్ ప్రపంచంలోనే అత్యంత నాజుకైనా ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. ʹగెలాక్సీ ట్యాబ్ ఎస్2ʹ పేరుతో తీసుకొచ్చిన దీని ధర రూ.39,400. భారత్‌లోని నోయిడాలో ఉన్న శ్యామ్‌సంగ్‌కు చెందిన తయారీ కేంద్రంలో ఈ ట్యాబ్లెట్ తయారైంది. 4జీ సేవలకు సహకరిస్తుందని.. దీని మందం 5.6 మి.మీటర్లు, బరువు 392 గ్రాముల వరకు ఉంటుందని కంపెనీ అధికారులు తెలిపారు. పసిడి వర్ణంతో పాటు నలుపు, తెలుపు రంగుల్లో ఇది లభ్యం కానుంది. 32 జీబీ అంతర్గత మెమొరీతో పాటు 128 జీబీ వరకు విస్తరించుకునే వీలుంది. నిన్నటి నుంచే ఈ ట్యాబ్లెట్ విక్రయాలు మొదలయ్యాయని శామ్‌సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ (ఉత్పత్తుల మార్కెటింగ్) మను శర్మ తెలిపారు. ఈ ట్యాబ్లెట్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సొల్యూషన్లు నిక్షిప్తమైఉన్నాయని.. ఒకే సారి రెండు అప్లికేషన్లను వాడుకునే వెసులుబాటు కూడా ఉందని కంపెనీ అధికారులు వెల్లడించారు.

Keywords : Samsung, Galaxy Tab S2, Noida, Slim, Latest
(2024-03-20 18:41:11)



No. of visitors : 921

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


శామ్‌సంగ్