include 'men';
?>
చిన్న పొరపాటుకు చిన్నారికి బహిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గం
మన సమాజం రోజురోజుకు ముందుకు నడుస్తోందో వెనకకు వెళ్తుందో అర్దం కానిపరిస్థితి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమని, అత్యద్భుతమైన రాజ్యంగం మనదని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే ధోరణలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మతం పేరుతో, కులంపేరుతో మధ్య యుగాలనాటి ఆటవిక సంస్కృతికి ప్రాణం పోస్తున్నారు కొందరు దుర్మార్గులు. ఉత్తర భారతంలో కాప్ పంచాయితీల అరాచకాలకు అంతూ పొంతూ ఉండటం లేదు.
రాజస్థాన్ లో ఓ చిన్నారి చేసిన చిన్న పొరపాటుకు ఓ కాప్ పంచాయితీ అమానుషమైన శిక్ష వేసింది.
రాజస్తాన్ లోని బండి జిల్లా హరిపుర గ్రామంలో ఓ ఐదేండ్ల బాలిక రెగర్ కమ్యూనిటీకి చెందిన వారు ʹపవిత్రంగా భావించేʹ టైటిహరి అనే పక్షి గుడ్డును పొరపాటున పగులకొట్టింది. ఈ పక్షి గుడ్డును పగులకొడితే.. వర్షాలు పడవని వారి నమ్మకమట. దాంతో ఆ బాలికపై ఆగ్రహించిన కాప్ పంచాయితీ గ్రామంలో పంచాయితీ నిర్వహించి ఆ చిన్నారి బాలికకు బహిష్కరణ శిక్ష విధించారు. ఆ చిన్నారి తన ఇంట్లోకి కూడా వెళ్ళ కూడదు. బయటనే ఉండాలి. కుటుంబసభ్యులు సహా గ్రామస్తులెవరు ఆమెను ముట్టుకోకూడదంటూ ఆ చిన్నారిపై పంచాయతీ దారుణ తీర్పునిచ్చింది.
ఈ నెల 2న పంచాయతీ తీర్పునివ్వగా.. అప్పటి నుంచీ ఆమె ఇంటికి దూరంగా ఒంటరిగా ఉంటున్నది. ఆ పాప ఉన్న ప్రదేశానికి వెళ్ళి.. దూరంగా నంచొని ఒక పాత్రల్లో భోజనం ఇచ్చి రావాలి. గత 11 రోజులుగా అయిదేండ్ల ఆ చిన్నారిని సమాజానికి, తన కుటుంబానికి దూరంగా ఉంచారు.
ఆలస్యంగా విషయం తెలిసి గ్రామానికి వచ్చిన పోలీసులు 10 మంది కాప్ పంచాయితీ సభ్యులపై కేసులు నమోదు చేశారు. బాలికను ఇంట్లోకి పంపించారు.
Keywords : rajastan, haripura, bandi district, girl, kap panchayat
(2024-03-15 19:37:30)
No. of visitors : 1048
Suggested Posts
| నగ్నంగా 2 కిమీ నడిపించి..పసివాళ్ళపై అమానుషం !పసివాళ్ళన్న జాలి...పిల్లలతో పని చేయించకూడదన్న ఇంగిత ఙానం లేని దుర్మార్గులు.... పసివాళ్ళపై అమానుషంగా ప్రవర్తించారు. బట్టలిప్పేసి కొట్టడమే కాకుండా రెండు కిలోమిటర్ల దూరం నగ్నంగా నడిపించారు. పైగా ఆ మొత్తం సంఘటనను వీడియో తీసి షాడిస్టుల్లా ప్రవర్తించారు |
| ఆ హంతకుడే తమ రాముడంటూ ఊరేగించిన మతోన్మాదులుదేశమంతా అసహ్యించుకునే ఓ హంతకుడిని వాళ్ళు దేవుడిలాగా రథంపై ఊరేగించారు. లవ్ జీహాదీ పేరుతో ఓ అమాయకుడిని హత్య చేసి జైల్లో ఉన్న వ్యక్తికి జై జైలు కొడుతూ అతనే మా రాముడంటూ ఊరంతా ఊరేగించారు.... |
| దళిత యువకుడిని దారుణంగా కొట్టి మూత్రం తాగించిన అగ్రకుల మూకఈ వారం ప్రారంభంలో రాజస్థాన్లోని చురు జిల్లాలో జాట్ కమ్యూనిటీకి చెందిన ఎనిమిది మంది వ్యక్తులు 25 ఏళ్ల దళిత యువకుడు 25 ఏళ్ల రాకేష్ మేఘ్వాల్ ను అపహరించి, అతనిపై దాడి చేసి, అతనితో వారి మూత్రం తాగించారు. జనవరి 26న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. |
| రాజస్తాన్ లో అమెరికా లాంటి ఘటన....వ్యక్తిని కిందపడేసి మోకాలితో తొక్కిన పోలీసులుజార్జ్ ఫ్లాయిడ్ ను చంపిన పోలీసు లాగానే ఓ వ్యక్తి పట్ల ఇక్కడి పోలీసులు ప్రవర్తించారు.
రాజస్తాన్ లో మాస్క్ ధరించకుండా రోడ్డు మీదికి వచ్చాడని ఓ వ్యక్తిపై పోలీసులు దారుణంగా దాడి చేశారు. |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..