దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది-ఒడిషాలో బలపడ్డాం..విస్తరిస్తున్నాం: మావోయిస్టు పార్టీ

దేశంలో సామాజికంగా వెనుకబడిన, వివక్షకు గురి అవుతున్న ప్రజలకు మద్దతుగా మాట్లాడే వారిని రాజ్యం అణచి వేస్తోందని మావోయిస్టు పార్టీ వంశధార-గుముసారా-నాగావళి డివిజన్ కార్యదర్శి ఉమాకాంత్ అన్నారు. ఒడిషా టెలివిజన్‌కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. దేశంలో ఎమర్జెన్సీని విధించక పోయినా.. ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని ఆయన అన్నారు. ప్రొఫెసర్లను, మేధావులను, మానవ హక్కుల కార్యకర్తలను, రచయితలను అర్బన్ నక్సల్ అనే పేరుతో జైళ్లలోకి నెట్టే ప్రయత్నం రాజ్యాం చేస్తోందని ఆయన ఆరోపించారు. పీయూసీఎల్ ప్రధాన కార్యదర్శి సుధా భరద్వాజ్‌తో పాటు ఇతరులను ఇదే నెపంతో కేసులు పెట్టారని ఆయన అన్నారు.

ఒడిషా రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా అణచివేశామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నారు... కాని సీపీఐ మావోయిస్టు పార్టీ ఒడిషాలో చాలా బలంగా విస్తరిస్తోందని ఆయన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. 2012లో పార్టీ నుంచి సబ్యసాచి పాండాను డిస్మిస్ చేశాక పార్టీ విస్తరణలో కొంచెం ఆటంకం కలిగిన మాట వాస్తవమే.. కాని ఆనాడు పార్టీ ఉన్న పరిస్థితిని నేటితో పోల్చుకుంటే చాలా బలంగా ఎదిగామని ఆయన అన్నారు. కేవలం రాష్ట్ర పోలీసులే కాక స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా దళాలు, ఎస్‌యూజీ వంటి వాటిని ప్రభుత్వం రంగంలోనికి దించిందంటే మేము బలంగా ఉండబట్టే కదా అని ఆయన అన్నారు. కాని ఎంత మంది వచ్చినా ప్రజల్లో మాకు మంచి పట్టుంది.. మేము మా పంథాలో కొనసాగుతామని చెప్పారు.

దేశంలో నెలకొన్న పేదరికం, వివక్ష, అరాచకాలు, అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నంత కాలం మావోయిస్టు పార్టీ వాటికి వ్యతిరేకంగా.. ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుందని ఉమాకాంత్ చెప్పారు.

Keywords : ఉమాకాంత్, ఒడిషా, మావోయిస్టు పార్టీ, కార్యదర్శి, ఎమర్జెన్సీ, umakant, cpi maoist party, odisha, undeclared emergency
(2024-04-05 09:22:16)



No. of visitors : 2468

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


దేశంలో