మామిడి పండు కోసుకోవడమే నేరమయ్యింది...దళితుణ్ణి కొట్టి చంపిన అగ్రకులోన్మాదులు
చెట్టు నుంచి రాలిపడిన ఓ మామిడి పండు తీసుకున్నందుకు ఓ దళితుడి ప్రాణాలు తీసింది. అతనిపై దొంగతనం నేరం మోపి అగ్రకుల ఉన్మాదులు కొట్టి చంపి ఉరి వేశారు.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో బిక్కి శ్రీనివాస్ అనే దళితుడు అగ్రకులాలకు చెందిన ఓ మామిడి తోటలో నేలపై రాలిన మామిడి పండు తిన్నందుకు అతన్ని పట్టుకొని కర్రంలతో కొట్టి చంపేసి పంచాయితీ ఆఫీస్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే శ్రీనివాస్ భౌతికకాయాన్ని పరిశీలించినవారు చెబుతున్న దాని ప్రకారం అతని ఎడమ కన్ను పూర్తిగా దెబ్బతింది. మొహమంతా రక్తసిక్తమయ్యింది.ప్రవేత్ పార్ట్స్ పై కూడా గాయాలున్నాయి. భౌతికకాయాన్ని చూస్తే కొట్టి చంపారన్నది ఎవ్వరికైనా తెలుస్తుందని కుటుంభ సబ్యులు చెబుతున్నారు.
శ్రీనివాస్ పంచాయితీ ఆఫీస్ లో ఉరి వేసుకొని చనిపోయాడని అగ్రకుల ఉన్మాదులు ప్రచారం చేశారు. విషయం తెలిసిన శ్రీనివాస్ కుటుంభసబ్యులు పరిగెత్తుకొని వచ్చారు. శ్రీనివాస్ భౌతికకాయా
మామిడి పండు తిన్నందుకు దళితుడి హత్య...మాట్లాడుతున్న కుటుంభ సబ్యులు న్ని కిందికి దింపి చూస్తే ఒళ్ళంతా గాయాలున్నాయి. ఆ వార్త తెలిసి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దాదాపు వేయిమందికి పైగా దళితులు సింగంపల్లికి చేరుకున్నారు. శ్రీనివాస్ ది హత్యే అని అతన్ని చంపిన వాళ్ళను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పంచాయితీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు.
ఈ దేశంలో దళితుల హత్యలు... అణిచివేతలు... దళితులపై అగ్రకులాల దుర్మార్గాలు శ్రీనివాస్ హత్య తొ మొదలు కాలేదు...వేల ఏళ్ళుగా సాగుతున్న ఈ అగ్రకుల దుర్మార్గాలను ఏ చట్టాలు కూడా ఆపలేకపోతున్నాయి. ఒకవైపు అబ్యుదయ ముసుగేసుకున్న అగ్రకుల మనుషులు ఇంకా కులమెక్కడుందని ధీర్ఘాలు తీస్తుంటారు. మరో వైపు దళితులైనందుకు దేశంలో ఏదో మూల ప్రతి రోజు దళితులపై దాడులు..హత్యలు సాగుతూనే ఉంటాయి. దళితులను తన్నడం...కొట్టడం...తిట్టడం..చివరకు హత్యలు చేయడం అగ్రకులోన్మాదులు తమ హక్కుగా భావిస్తూంటే..చట్టాలు అగ్రకులోన్మాదులను ఏమీ చేయలేవనే నమ్మకాన్ని పాలకులు కల్పిస్తున్నారు. ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చదల్చుకున్న వాళ్ళు ఈ దేశాన్ని దళితుల పట్ల మరింత ప్రమాదకరంగా మార్చేయదల్చుకున్నారు.
ఒక్క దళితులపట్లనే కాదు..బహుజనులు, మైనార్టీలు, స్త్రీలు, ఆదివాసులు, దళితులు ఈ అగ్రకులాలకు భానిసలుగా పడిఉండాలనే కోరిక వారి దాడుల్లో, అణిచివేతల్లో కనిపిస్తోంది. మధ్య యుగాల అనాగరిక హింసాయుత కాలంనాటికి ఈ దేశం మళ్ళకుండా ఉండాలంటే అణిచివేయబడుతున్న , హింసకు గురవుతున్న, వివక్షకు గురవుతున్న అన్ని కులాలు, మతాలు, వర్గాలు ఏకమయ్యి మత, కుల ఉన్మాదాన్ని ధ్వంసం చేయడం ఒక్కటే మార్గం. లేదంటే బిక్కి శ్రీనివాస్ లాంటివాళ్ళను ఎంతమందిని ఈ దేశం కోల్పోవాల్సి వస్తుందో ?
Keywords : dalit, east godavari, mango, murder
(2021-01-17 08:52:40)
No. of visitors : 825
Suggested Posts
| Shocking video of two naked ‘Dalit women’ being thrashed by ‘upper caste’ womenA shocking video of two ʹDalit womenʹ being subjected to merciless thrashing and public humiliation allegedly women from upper caste has gone viral on social media platforms.... |
| ముస్లింల రక్షణ కోసం కత్తులు దూసిన సిక్కులు,చేతులు కలిపిన దళితులు - పరారైన శివసేన మూకపంజాబ్ లోని పగ్వారా పట్టణంలో ముస్లింల మీద దాడి చేయడానికి ప్రయత్నించిన శివసేన గుంపును సిక్కులు, దళితులు, ముస్లింలు ఐక్యంగా ఎదుర్కొన్నారు. కాశ్మీర్ కు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు బుధవారంనాడు ర్యాలీ నిర్వహించారు ఈ సంధర్భంగా... |
| గోముసుగు దౌర్జన్యాలపై దళితుల యుద్దభేరి - భగ్గుమంటున్న గుజరాత్దళితులు భగ్గుమంటున్నారు... తమపై హిందుత్వ శక్తులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. గుజరాత్ లో గోరక్షకులు చేస్తున్న అమానుష అరాచకలాను ఎదిరిస్తూ ఆందోళనలకు దిగారు. గిరి సోమనాథ్ జిల్లాలోని ఊనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచిన... |
| గోరక్షకుల రాజ్యంలో.. ఆకలితో 500 ఆవులు మృత్యువాత !బీజేపీ పాలిత రాజస్తాన్ లోని గోసంరక్షణ శాలలో పట్టించుకునే వారు కరువై ఆకలి, అపరిశుభ్రంతో రెండు వారాల్లో దాదాపు 500 ఆవులు మృత్యువాతపడ్డాయి. జైపూర్లోని హింగోనియా గోశాలలో దాదాపు 250 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. |
| చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి.. దళిత బాలుడి పై అగ్రకుల అమానుషం !కొంతమంది అగ్రకులస్థులు ఓ దళిత బాలుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ.... |
| నీళ్ళు తాగనివ్వని అగ్రకుల అహంకారం - బావిలో పడి దళిత బాలుడి మృతిమధ్యప్రదేశ్ దమోహ్ జిల్లా ఖమరియా కలాన్ గ్రామంలో మూడవతరగతి చదువుతున్న వీరన్ అనే దళిత బాలుడు మధ్యాహ్న భోజనం తర్వాత నీళ్ళు తాగడానికి.... |
| ఢిల్లీ లో దళితులపై హిందుత్వ సంస్థల దాడి !ఢిల్లీలో శాంతి యుత ప్రదర్శన నిర్వహిస్తున్న దళితులపై హిందుత్వ శక్తులు దాడి చేశాయి. గుజరాత్ లో దళితులపై దాడికి నిరసనగా ఆదివారంనాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యూత్ ఫర్ బుద్దిస్ట్ ఇండియా అనే సంస్థ అద్వర్యంలో దళితులు ధర్నా..... |
| వాళ్ళకు కమ్మోళ్ళ రక్తమే కావాలట !హైదరాబాద్ మాక్స్ క్యూర్ హాస్పటల్ లో చికిత్సపొందుతున్న ఓ మూడేళ్ళ చిన్నారికి రక్తం అవసరం వచ్చింది. బ్లడ్ డోనర్స్ ఇండియా అనే ట్విట్టర్ లో ఓ కుల గజ్జి మహానువుడు కమ్మోళ్ళ రక్తం కావాలని ట్వీట్ చేశాడు.... |
| ముందుకు సాగుతున్న ʹఛలో ఉనాʹ - కదం తొక్కుతున్న గుజరాత్ దళితులు గుజరాత్ దళితులు కదం తొక్కుతున్నారు. వారితో ముస్లింలు చేతులు కలుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు, విప్లవ, ప్రజా సంఘాలు ఒక్కటై కదులుతున్నారు. ఆగస్టు 5 న అహ్మదాబాద్ లో బయలు దేరిన ఛలో ఉనా ర్యాలీ అనేక పల్లెలు, పట్టణాలు.... |
| హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి దళిత విద్యార్థుల గెంటివేతవాళ్ళు దళితులు.... రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంభాల నుండి వచ్చిన నిరుపేద విద్యార్థులు... ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చదువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు చదువు రావడం లేదని పదో తరగతికి ప్రమోట్ చేయకుండా 34మంది విద్యార్థులను స్కూల్ నుండి గెంటేశారు.... |
| ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
|
| అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు |
| ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు |
| వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్ |
| సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
|
| పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
|
| సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
|
| తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ? |
| యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు. |
| రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర |
| ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్యలు
|
| ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
|
| ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
|
| మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక |
| రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
|
| రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
|
| రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ స్ట్రీట్ వెండర్స్ |
| హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు |
| రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్ |
| విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష
|
| అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్
|
| షహీన్ భాగ్ లో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి బీజేపీలో చేరిక - విమర్షలు రావడంతో బహిష్కరణ
|
| దొర మాటలు, చేతలు – అబ్బ ఎంత ఉల్టా పల్టా? -ఎన్ వేణు గోపాల్ |
| బీహార్ లో వేలాది మంది రైతుల ర్యాలీ - పోలీసుల దాడి |
| తండ్రి పోరాటంలో... 11 ఏళ్ళ ఈ రైతు బిడ్డ పొలంపనుల్లో... |
more..