include 'men';
?>
కోటీశ్వరుల పెళ్లి... 40 టన్నుల చెత్త !
ఉత్తరాఖండ్లోని ఔలీ అనే చిన్న పట్టణంలో జరిగిన ఓ ధనవంతుల కుటుంభానికి చెందిన రెండు పెళ్లిళ్లు దాదాపు 40క్వింటాళ్ల చెత్తను మిగిల్చాయి.
ఇప్పుడీ చెత్తను ఊడ్చి పారేయడం మున్సిపల్ అధికారులకు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్ద సవాల్గా మారింది.
దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డ గుప్తా కుటుంబాలకు చెందిన రెండు పెళ్లిళ్లు జూన్ 18-20, 20-22 తేదీల్లో ఉత్తరాఖండ్లోని ఔలి ప్రాంతంలో జరిగాయి.అజయ్ గుప్తా కుమారుడు సూర్యాకాంత్, అతుల్ గుప్తా కుమారుడు శశాంక్ పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంతకుముందు, ఈ పెళ్లిళ్లపై కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు.భారీ ఖర్చులతో జరిపే పెళ్లిళ్లు పర్యావరణానికి ప్రతికూలమని అందులో పేర్కొన్నారు. అయితే కోర్టు ఇందులో జోక్యం చేసుకోకపోవడంతో యథావిధిగా ఆ పెళ్ళిళ్ళు జరిగిపోయాయి.
కత్రినా కైఫ్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు, యోగా గురు బాబా రాందేవ్, ఇతర రంగాలకు చెందిన మరికొంతమంది అతిథులు వివాహ వేడుకకు హాజరయ్యారు.పెళ్లిళ్లకు వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా చాపర్స్ ఏర్పాటు చేశారు.దాదాపుగా అక్కడి అన్ని హోటల్స్, రిసార్టులను పెళ్లికి వచ్చే అతిథులకోసం బుక్ చేశారు. పెళ్లిళ్ల కోసం స్విట్జర్లాండ్ నుంచి పువ్వులు తెప్పించారు. మొత్తం మీద అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు జరిగాయి. అయితే పెళ్లి తర్వాత క్వింటాళ్ల కొద్ది చెత్త మిగలడంతో.. అక్కడి మున్సిపల్ అధికారులు దాన్ని క్లీన్ చేయించడానికి తంటాలు పడుతున్నారు. స్థానిక మున్సిపల్ అధికారి అనిల్, తన 20మంది టీమ్తో కలిసి ఇప్పుడీ చెత్తను ఊడ్చి పారేసే పనిలో నిమగ్నమయ్యారు. భారీ ఖర్చులతో పెళ్లిళ్లు చేసుకునే సంపన్న వర్గాలు.. తద్వారా ఏర్పడే చెత్త.. పర్యావరణాన్ని డ్యామేజ్ చేస్తుందని ఎందుకు ఆలోచించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Keywords : uttarakhand, Marriage, wastage, civic body
(2024-03-30 11:26:08)
No. of visitors : 628
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..