ప్రభుత్వ మైనింగ్ కంపెనీలను ప్రైవేట్ పరం చేసే కుట్రను ఎదుర్కుందాం...పౌరహక్కుల సంఘ‍ం

ప్రభుత్వ

ప్రభుత్వ మైనింగ్ కంపెనీలను ప్రైవేట్ పరం చేయాలంటూ వేందాంత కంపనీ యజమాని అనిల్ అగర్వాల్ కేంధ్రప్రభుత్వాన్ని కోరడంపై పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రకటన‌ పూర్తి పాఠం...

తమిళనాడు తత్తుకూడిలో తుత్తుకుడి స్టెరిలైట్ వేదాంత కంపెనీలో 13 మందిని హత్యచేసి నేడు ప్రధాని సరసన చేరి కంపెనీ యజమాని అనిల్ అగర్వాల్ దేశంలోని 5 పబ్లిక్ రంగ మైనింగ్ కంపెనీలను ప్రైవేట్ పరం చేయాలని అందులో ఎన్ఎండిసీ ఉండాలని ప్రధానిని కోరడం అప్రజాస్వామిక ప్రజా వ్యతిరేక చర్యగా పేర్కొంటూ ఎన్ఎండిసీతో సహా ఏ మైనింగ్ కంపెనీని కూడా ప్రైవేట్ పరం చేయవద్దని డిమాండ్ చేస్తున్నాం.

ముందస్తు రాబోయే బడ్జెట్ సమావేశంలో భాగంగా జూన్ 22, 2019న ప్రధాని మోడీ పారిశ్రామికవేత్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన వేదాంత కంపెనీ యజమాని అనిల్ అగర్వాల్ జాతీయ ఖనిజ‌ అభివృద్ధి సంస్థ (ఎన్ఎండిస్) తో పాటు 5 ప్రభుత్వరంగ మైనింగ్ కంపెనీలను ప్రైవేట్ పరం చేయాలని ప్రధానికి సూచించనట్లుగా ఈ రోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చింది. బడ్జెట్ కు ముందు పారిశ్రామికవేత్తలతో సమావేశం జరిపి ప్రజల కోసం బడ్జెట్ కాకుండా కార్పొరేట్ బడ్జెట్ విడుదల చేయడం చాలా కాలంగా దేశ ప్రధానులు చేస్తున్న పని అని మనందరికీ తెలిసిందే. అనీల్ అగర్వాల్ కోరినట్టుగా 5 మైనింగ్ కంపెనీలలో హిందూస్తాన్ జింక్, హిందూస్తాన్ కాపర్, కోలార్ కోల్డ్, యురేనియం కార్పొరేషన్ , షిప్పింగ్ కార్పొరేషన్ లతో పాటు ఎన్ఎండీసీ కూడా ఉంది. వీటిని ప్రైవేట్ పరం చేయడం వలన 4వేల కోట్ల రూపాయలు భారతప్రభుత్వం ఆదా చేయవచ్చునని అనిల్ అగర్వాల్ ఒక ప్రకటనలో సూచిస్తున్నాడు కూడా. ఇదే వేదాంత కంపెనీ తమిళనాడు తుత్తుకూడిలో 13 మంది ఉద్యమకారులను హత్య చేసింది. వేదాంత హంతకులే ప్రధాని దగ్గర చేరి పబ్లిక్ రంగ మైనింగ్ కంపెనీలను ప్రైవేట్ పరం చేయాలని ప్రధానిని డిమాండ్ చేయడం దేశ సంపదపై ప్రజలకు హక్కు ఉంటుందికానీ పారిశ్రామికవేత్తలకు ఉండదనే మౌలిక విషయాన్ని అనిల్ అగర్వాల్ అదేవిధంగా మోడీ మరిచిపోయినట్లుగా కనిపిస్తుంది. ఒకవైపు వేదాంత తుత్తుకూడిలో పారించిన రక్తం తడి ఇంకా అరనే లేదు. మరోవైపు నియాంగిరి కొండల్లోని బాక్సైట్ కు ఆదివాసీల నెత్తురు అద్దాలని ప్రయత్నాలను తీవ్రంగా కొనసాగించడం జరుగుతూనే ఉన్నాయి. వేదాంత కంపెనీ ముఖ్యంగా ఆదివాసీల ప్రాంతంలో ఖనిజ సంపదపై దృష్టి పెట్టి ప్రభుత్వరంగ ఖనిజ కంపెనీలను స్వాధీనం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ కన్ను హిందూస్తాన్ జింక్ కంపెనీపై పడింది. ఈ పరిశ్రమ ప్రారంభంలో కేవలం 5వేల మంది ఉద్యోగులు ఉండగా నేడు 25,000 మందికి చేరుకున్నారు. 2002-03 ప్రాంతంలో వేదాంత కంపెనీ 64 9శాతం వాటాను స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వం వాటా కేవలం 29. 4 శాతం చూత్రమే ఉన్నది. దీన్ని కూడా కొనేస్తామని వేదాంత కంపెనీ ప్రకటిస్తున్నది. ఇలా అన్ని కంపెనీలను వేదాంత స్వాధీనం చేసుకోవడానికి మోడీపై ఒత్తిడి తెస్తున్నది. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వరంగ ఖనిజ‌ పరిశ్రమల్ని పారిశ్రామికవేత్తలు కోరినట్లుగా ప్రైవేటీకరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కార్పొరేట్ స్వామ్యానికి అనుకూలం. దేశ సంపదపై ప్రభుత్వానికి గాని, పారిశ్రామికవేత్తలకు గానీ హక్కు ఉండదని సంపదపై కేవలం ప్రజ‌ల హక్కు ఉంటుంది కాబట్టి పరిశ్రమల ప్రైవేటీకరణను కొనసాగించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

Keywords : vedanta company, narendra modi, bjp, privatization,
(2024-03-13 23:57:04)



No. of visitors : 982

Suggested Posts


ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది.

ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది.

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు

అక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస‌

సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘం

GDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్

మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల

CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన‌ పాలకులపై పోరాడుదాం

ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే.

ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ

చత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు.

మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది.

ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడ‌లో పౌరహక్కుల సంఘం సభ‌

విజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర.....

ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన‌

14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ప్రభుత్వ