include 'men';
?>
ʹనక్సలైట్ల పేరిట అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలిʹ
నక్సలైట్లతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ యూపీలోని దేవరియా జిల్లాలో ఈ నెల 8న యూపీ, ఏపీ పోలీసులు అక్రమంగా నిర్బంధించిన నలుగురిని వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఎన్. నారాయణరావు, కోఆర్డినేటర్ ప్రొఫెసర్ శేషయ్యలు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అఖిల భారత హిందూ ఫాసిస్టు దాడి వ్యతిరేక వేదికలో వీరు సభ్యులని.. వీరిపై యూపీ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు.
అబద్ద ఆరోపణలు చేసి చట్టవిరుద్దంగా అద్దెకు ఉంటున్న ఇంటిపై దాడి చేయడం వల్ల వీరిని అందరూ అనుమానంగా చూస్తున్నారని.. ఇంటి యజమాని కూడా సామాజిక ఒత్తిడితో ఇంటిని ఖాళీ చేయమని అడుగుతున్నారని.. వీనికి పోలీసుల వైఖరే కారణమని వారు చెప్పారు. ఇప్పటికే ఈ దాడి చట్టానని ఉల్లంఘించి జరిగిందని తెలియజేస్తూ ఒక పిటిషన్ను యూపీ డీజీపీ సహా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, బీసీ కమిషన్, షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్, మహిళ కమిషన్, సుప్రీంకోర్టు, అదిలాబాద్ హైకోర్టుకు పంపించామని వారు పేర్కొన్నారు. వీరికి రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కులకు రక్షణ కల్పించి.. దోషులపై విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని వారు ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా ఇప్పటికే సామాన్యులతో పాటు రాజకీయ కార్యకర్తలపై దాడులు పెరిగిపోతున్నాయని.. వీటికి వ్యతిరేకంగా మేధావులు, విద్యార్థులు, ప్రజలు అండగా నిలబడాలని వారు ప్రకటనలో కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ కూడా తీవ్రంగా ఖండించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా హిందూ ఫాసిస్టు దాడి వ్యతిరేక వేదికపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధ వైఖరిని ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు.
పౌర హక్కుల సంఘం పూర్తి ప్రకటన కింద చదవండి
Keywords : UP, Police, AP Police, Devariya, Maoists, Naxlites
(2024-04-08 06:36:03)
No. of visitors : 1704
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..