include 'men';
?>
తనకు నచ్చని పెండ్లి చేసుకుందని... కన్న బిడ్డను నరికి చంపిన దుర్మార్గపు తండ్రి
పిల్లలు తమ సొంత ఆస్తి అని భావించి వారిని తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకునే తల్లిదండ్రులు మనకు అడుగడుగునా కనపడుతుంటారు. తమ భావాలను వారిపై రుద్ది.. ఎదురు తిరిగితే హింసించడం పరిపాటిగా మారింది. మేం కన్నాం కాబట్టి మా మాట వినాలి.. మేం పెంచాం కాబట్టి మేం చెప్పినట్లు చేయాలనుకునే తల్లిదండ్రులే ఎక్కువ. చివరకు ఇది పిల్లలను చంపుకునేవరు వెళ్లింది.
తనకు ఇష్టంలేని పెండ్లి చేసుకుందనే కోపంతో గర్భంతో ఉన్న కూతురుని చంపేశాడు ఒక తండ్రి. ముంబైలోని ఘాట్కోపర్ ప్రాంతంలో ఉండే రాజ్కుమార్కు మీనాక్షి అనే కూతురు ఉంది. ఆమెకు పెండ్లి చేయాలనుకొని రెండు సంబంధాలు చూశాడు. అయితే తాను బ్రిజేష్ అనే యువకుడిని ప్రేమిస్తున్నానని చెప్పింది. తండ్రి వ్యతిరేకించడంతో బ్రిజేష్తో కలసి మధ్యప్రదేశ్లోని సాత్నా అనే ఊరికి వెళ్లిపోయింది.
ఆ జంట అక్కడే పెండ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకు మీనాక్షి గర్భం దాల్చింది. ఈ విషయం తండ్రి రాజ్కుమార్కు తెలిసి కూతురుకి బట్టలు పెడతా ఇంటికి రమ్మన్నాడు. తండ్రి మారాడనుకొని ఇంటికి వెళ్లింది. కూతురు ముందు కావాలనే డబ్బులు పడేసి తీయమని కోరాడు. ఆమె డబ్బులు తీయడానికి కిందకు వంగగానే కత్తితో దారుణంగా పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. కూతురుని హత్య చేసిన అనంతరం రాజ్కుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. అతడి కోసం గాలించిన పోలీసులు తర్వాత అదుపులోనికి తీసుకున్నారు.
కూతరు ఇంట్లోంటి వెళ్లిపోయి తన పరువు తీసిందనే కోపంతోనే ఈ హత్య చేశాడని స్థానికులు అంటున్నారు. కాని గర్భవతి అని కూడా చూడకుండా పాశవికంగా హత్య చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Keywords : daughter, honor killing, mumbai, ghatkooppar, murder, meenakshi, rajkumar
(2024-03-24 13:12:22)
No. of visitors : 1259
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..