include 'men';
?>
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్యూ విద్యార్థులు..!
దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) ప్రాంగణం మరో సారి విద్యార్థుల ఆందోళనతో అట్టుడుకుతోంది. హాస్టల్ ఫీజులను భారీగా పెంచడమే కాకుండా నిబంధనలను కూడా కఠినతరం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఇవాళ ఉదయం నుంచి ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీలోని విద్యార్థులంతా ఒక్క సారిగా ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
జేఎన్యూ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ను విద్యార్థులు చుట్టుముట్టి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనివర్సిటీ గేట్లు వేసి మంత్రిని బయటకు వెళ్లకుండా నిర్బంధించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉండటంతో పోలీసులు కూడా వారిని నియంత్రించడానికి బారీకేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను దాటుకుంటూ వచ్చే విద్యార్థులపై పోలీసులు దాడి చేశారు. వారిపై వాటర్ కెనాన్లను ప్రయోగించడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
హాస్టల్ మాన్యువల్ను ఎందుకు ఇంత కఠినతరంగా మార్చేశారని.. ఫీజులు ఎందుకు పెంచారని విద్యార్థులు మంత్రిని నిలదీశారు. వెంటమే తమ డిమాండ్లు ఆమోదించాలని.. అప్పటి వరకు మంత్రిని బయటకు పోనివ్వమని వారు పట్టుబడుతున్నారు.
Keywords : JNU, Students, Agitation, Fees Hike, Hostel Manual, Central Minister, Ramesh
(2024-04-23 01:43:56)
No. of visitors : 753
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..