include 'men';
?>
ఢిల్లీ అల్లర్లు: ఆ బీజేపీ నేతలపై కేసులు నమోదు చేయండి - పోలీసులకు హైకోర్టు ఆదేశం
సంఘ్ పరివార్ శక్తులు ఢిల్లీలో మూడు రోజులుగా ప్రజలపై దాడులు చేస్తూ భీభత్సాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నలుగురు బీజేపీ నేతలపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. బీజేపీ నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, అభయ్ వర్మ, పర్వేష్ వర్మల విద్వేష ప్రసంగాల వల్లే ఢిల్లీలో హింసాకాండ చెలరేగిందని, వారిపై కేసులు నమోదు చేయాలని, ఈశాన్యఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై సిట్ దర్యాప్తు జరిపించాలని కోరుతూ హర్ష్ మండల్ అనే సామాజిక కార్యకర్త ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. అయితే సదరు బీజేపీ నేతలు చేసిన ప్రసంగాలకు సంబంధించిన వీడియోలను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు.. వారిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.
ఢిల్లీ అల్లర్ల విషయంలో కేసులు నమోదుపై ఢిల్లీ పోలీసులపై కోర్టు మండి పడింది. కేసులు నమోదు విషయంలో పోలీసులు అసమానతలు ప్రదర్శిస్తున్నారని మొట్టికాయలేసిన కోర్టు విద్వేష ప్రసంగాలు చేసిన నేతలపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. ఆ నలుగురిపై వెంటనే ఎఫ్ఫైఆర్ నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు జస్టిస్ ఎస్ మురళిధర్ ఆదేశించారు.
దానికి ముందు విచారణ సమయంలో హై కోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ ఎస్ మురళీధర్, తల్వంత్ సింగ్ లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది.
బీజేపీ నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, అభయ్ వర్మ, పర్వేష్ వర్మల చేసిన రెచ్చ గొట్టే ఉపన్యాసాన్ని తాము చూడలేదన్న పోలీసు అధికారి వాదనపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ కార్యాలయంలో చాలా టీవీలు ఉంటాయి కానీ మీరు వారి ఉపన్యాసాలను చూడలేదనడాన్ని ఎలా నమ్మాలి అని ప్రశ్నించిన జస్టిస్ మురళీధర్ ఢిల్లీ పోలీసుల వ్యవహారం చూస్తుంటే భయమేస్తోంది అని వ్యాఖ్యానించారు. మనందరం వారి ఉపన్యాసాల క్లిప్స్ చూద్దామంటూ ఆ క్లిప్స్ ను కోర్టులో ప్లే చేయించారు.
కపిల్ మిశ్రా ప్రసంగాన్ని చూసిన తరువాత, కోర్టులో ఉన్న పోలీసు అధికారి వీడియోలో ఉన్న డిసిపిని గుర్తించారు. కపిల్ మిశ్రా ప్రసంగం యొక్క రాతప్రతిని సొలిసిటర్ జనరల్ కు కోర్టు అప్పగించింది.
ఈ కేసు విచారణ అత్యవసరం కాదన్న సోలిసిటరీ జనరల్ వాదనను తోసిపుచ్చిన కోర్టు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయటం అత్యవసర విషయం కాదా? ...ఈ వీడియోలను వందలాది మంది చూశారు ఇది అత్యవసర విషయం కాదని మీరు ఇంకా అనుకుంటున్నారా? అని జస్టిస్ మురళీధర్ అడిగారు.
రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవడం విషయంపై మీరు పోలీసు కమిషనర్కు సలహా ఇవ్వాలని జస్టిస్ మురళీధర్ సోలిసిటరీ జనరల్ ను కోరారు.
అయితే తనకు పూర్తి విషయాలు తెలియవని తాను లెఫ్టినెంట్ గవర్నర్ సూచనలు తీసుకోవాల్సి ఉందని అందువల్ల సమయం కావాలని సోలిసిటరీ జనరల్ పదే పదే కోరినప్పటికి కోర్టు అంగీకరించలేదు.
ఇది అత్యవసర విషయమని వాయిదావేయలేమని కోర్టు తేల్చి చెప్పింది.
Keywords : delhi riots, caa, nrc, rss, bjp
(2024-04-21 03:29:22)
No. of visitors : 1023
Suggested Posts
| లెనిన్ ఎవరూ..!?భగత్సింగ్ వంటి యువకిశోరాల వర్థంతులనాడు దండులు వేసి దండం పెట్టడమే తప్ప ఏనాడైన ఆయన చరిత్రను చదివుంటే లెనిన్ కొంతలో కొంతైనా అర్థమయ్యేవాడు. పాతికేళ్ళు కూడా నిండని కొంతమంది యువకులు, ఆ లెనిన్ నుండి ఆయన సారధ్యం వహించిన సోవియట్ యూనియన్ నుంచి స్ఫుర్తిని పొందబట్టే ʹహిందూస్తాన్ రిపబ్లిక్ అసోషియేషన్ʹ |
| నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం
రెండు రోజులుగా దాడులతో, హింసతో అట్టుడుకుతోంది. ఈశాన్య ఢిల్లీలో అనేక ఇళ్ళు షాపులు తగలబడుతున్నాయి. సీఏఏ కు వ్యతిరేకంగా రెండు నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు జరుగుతున్నాయి. |
| ఆజాదీ నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ రాంజాస్ కాలేజ్ఢిల్లీ రాంజాస్ కాలేజ్ విద్యార్థులపై ఏబీవీపీ మూక చేసిన దాడికి నిరసనగా వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కన్హయ్య మాట్లాడారు.... |
| Statement by Sudha Bharadwaj on false allegations aired on Republic TV I have been informed that Republic TV aired a programme on 4 July 2018, presented by anchor and MD Arnab Goswami as ʹSuper Exclusive Breaking Newsʹ. |
| ఎమ్మెల్యే మనోడే.. ఎవ్వరూ ఏం చేయలేరు..వారిని తగులబెట్టండి...ʹఎమ్మెల్యే మనతో ఉన్నారు.. ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరు.. వారిని తగలబెట్టండి..ʹ అక్బర్ఖాన్ను, అతని స్నేహితుడిని కొడుతూ గోరక్షకులు చేసిన వ్యాఖ్యలివి. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన అక్బర్ఖాన్ స్నేహితుడు అస్లామ్ పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలను పేర్కొన్నాడు.
|
| ఈ చిన్నారుల ఆకలి కేకల సాక్షిగా... వాళ్ళను మనమే హత్య చేశాం !అమ్మా ఆకలి అన్నా అన్నం పెట్టలేని స్థితిలో అమ్మ...బాబూ ఓ ముద్దేయండంటూ రోడ్డు మీద బోరుమన్నా పట్టించుకోని జనం... మూడు రోజుల పాటు ఆకలితో ఏడ్చీ ఏడ్చీ ఆ ముగ్గురు చిన్నారులు చనిపోయారు. |
| అవును,దళిత బాలిక కాబట్టే అత్యాచారం చేసి హత్య చేశాం -ఒప్పుకున్న పూజారి,ఇతర నిందితులుఢిల్లీ శ్మశానవాటికలో ఒక పూజారి, మరో ముగ్గురితో కలిసి తొమ్మిదేళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో... బాలిక దళితురాలైనందునే ఆమెపై అత్యాచారం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. |
| ఏబీవీపీకి భయపడను - అమర జవాను కూతురుʹనేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ను . ఏబీవీకి భయపడను. నేను ఒంటరిని కాను దేశంలో ప్రతి స్టూడెంట్ నాతో ఉన్నాడుʹ. అని రాసి ఉన్న ప్ల కార్డ్ ను పట్టుకొని ఉన్న తన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది గుర్ మెహర్.... |
| మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్యూ ప్రత్యేకత - ఉమర్ ఖలీద్మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. |
| కేజ్రీవాల్ పై మారణాయుధాలతో దాడిఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ లో మారణాయుధాలతో దాడి జరిగింది అయితే ఈ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు.... |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..