include 'men';
?>
రమాకాంత్ అమర్ రహే! ఈ విప్లవ యోధుడి అమరత్వానికి ఇరవై నాలుగేళ్లు...
అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం మొదలు పెట్టారు. లోపల ఉన్నది ఒకే ఒక వ్యక్తి అతను తేరుకొని ఆత్మరక్షణ కోసం తన దగ్గరున్న తుపాకీతో కాల్పులు మొదలు పెట్టాడు. ఓ సీఐ, ఓ కానిస్టేబుల్ చని పోయారు. అతన్ని ఎదుర్కోవడం 500 మంది పోలీసులకు, 500 తుపాకులకు, వేలాది తూటాలకు సాధ్యం కావడం లేదు.
పోలీసులు దుర్మార్గమైన కుట్ర పన్నారు. కొందరు పోలీసులు డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని ఆ ఇంటి పైకి ఎక్కారు. ఆ ఇంటి స్లాబుకు డ్రిల్లింగ్ చేసి రంద్రం చేశారు. అందులోనుండి లీటర్ల కొద్దీ పెట్రోల్ కుమ్మరించారు. అగ్గి పుల్ల గీసి విసిరేశారు. బయట నిలబడి చూస్తున్న వేలాది ప్రజలకు మంటల్లో తగలబడిపోతున్న ఆ వ్యక్తి ఇస్తున్న విప్లవం వర్ధిల్లాలనే నినాదాలు వినబడుతున్నాయి. కొందరు ఏడుస్తున్నారు.... కొందరు పోలీసులను, చంద్రబాబును శాపనార్దాలు పెడుతున్నారు.... మరి కొందరు విప్లవ నినాదాలిస్తున్నారు... అక్కడున్న ప్రజలు దగ్గరికి రాకుండా పోలీసులు తుపాకులతో బెధిరిస్తున్నారు..... చివరకు ఆ ఇంటి లోపల వ్యక్తి చనిపోయాడని నిర్దారించుకున్న తర్వాత పోలీసులు వెనుదిరిగారు.
అతనో విప్లవ వీరుడు... తల్లితండ్రులు పెట్టుకున్న పేరు సమ్మిరెడ్డి, సింగరేణి కార్మికులు, వారి కుటుంభాలు ప్రేమగా పిల్చుకునే పేరు కామ్రేడ్ రమాకాంత్, సింగరేణి కార్మిక సమాఖ్య కార్యదర్శి. కార్మికుల జీవితాల కోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టిన త్యాగ జీవి. తాను కలలు కన్న సమామాజం కోసం చివరి రక్తం బొట్టు వరకు పోరాడి అమరుడైన దన్యజీవి. ఒక్కడే అయినా వందలాది మంది శతృ మూకలను ఒంటి చేత్తో ఎదుర్కొన్న పోరాట యోధుడు. సింగరేణి కార్మికుల గుండెల్లో, పీడిత ప్రజల గుండెల్లో ఎర్రజెండై ఎగురుతున్న కామ్రేడ్ సమ్మన్న
కరీంనగర్ జిల్లా.. కమలపూర్ దగ్గర కానిపర్తి గ్రామానికి.. చెందిన మాదిరెడ్డి లక్మరెడ్డి, ప్రమీల ల ప్రధమ పుత్రుడైన కామ్రేడ్.సమ్మిరెడ్డి మందమర్రి కె.కె 5ఏ గనిలో కోల్ కట్టర్ గా పని చేస్తూ కార్మిక పోరాటాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చాడు..సికసా మొదటి మహా సభల్లో కమిటిలోకి ఎన్నిక కాబడి సికసా కోశాధికారిగా భాద్యతలు నిర్వర్తించారు..1984 లో తన ఉద్యోగాన్ని భార్య ,ఇద్దరు పిల్లల కుటుంబాన్ని వదులుకొని పూర్తి కాలం కార్యకర్తగా పార్టీ లోకి వచ్చాడు..ఆర్గనైజర్ గా సింగరేణి బెల్ట్ కమిటీ సభ్యునిగా అశోక్ పేరుతో భాధ్యత లు నిర్వర్తించారు ..సింగరేణి లో జరిగిన అనేక సంఘటిత , సమరశీల దీర్ఘకాలిక పోరాటాలకు నాయకత్వం అందించాడుకార్మిక శక్తి ప్రదర్శింప చేస్తూ ,కంపెనీ అధికారులు లొంగి వచ్చి సమ్మె పోరాటాల డిమాండ్లు ఒప్పుకునేల...సమర శీల పోరాటాలు సాగి విజయాలు సాధించేలా పోరాటాల యోధుడు సమర్ధవంతంగా నేతృత్వం వహించాడు.కోమ్రేడ్ సమ్మిరెడ్డి అమరుడు కావడం ..సింగరేణికార్మిక ఉద్యమానికి ఎంతో నష్టం చేకూర్చింది .
1986 నుండి రమాకాంత్ పేరుతో పత్రిక ప్రకటనలు ఇస్తూ..వచ్చిన సింగరేణి బెల్ట్ కమిటీ సభ్యులు 1996 లో కామ్రేడ్ సమ్మిరెడ్డి అమరుడు అయిన అనంతరం " రమాకాంత్ " అనే పేరును సమ్మిరెడ్డి కె అంకితం చేస్తూ ఆ తరువాత ఆ పేరు ను ఉపయోగించడం ఆపివేయడం జరిగింది...
అమర్ రహే ! కామ్రేడ్ సమ్మిరెడ్డి ఎలియాస్ రమాకాంత్..
Keywords : ramakanth, sikasa, madireddy sammireddy, maoist, peoples war
(2024-03-22 00:35:48)
No. of visitors : 2926
Suggested Posts
| శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావువరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు.... |
| అది ఎన్కౌంటర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజనిర్థారణ బృందంహిడ్మే ఒంటిపై దుస్తులను తొలగించి... సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శరీర భాగాలన్నింటినీ కత్తులతో కోశారు. ఆ తరువాత చాతీపై, కడుపులో తూటాల వర్షం కురిపించారు. మృతదేహాన్ని సుక్మా పట్టణానికి తరలించారు. 14వ తేది విషయం తెలుసుకున్న గ్రామస్తులు.... |
| శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి.... |
| రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు... |
| చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్నప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా |
| ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను..... |
| నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపునేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు..... |
| ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం.... |
| జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ (వీడియో) మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నక్సల్బరీ వేడుకలు ప్రపంచానికి ఇప్పడు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్కరిద్దరు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్రజా విముక్తి గెరిల్లాలతో కలిసి కదంతొక్కారు. |
| ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపుగొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు.
మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో... |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..