రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర
కేంద్ర బీజేపీ సర్కార్ తీసుక వచ్చిన రైతు వ్యతిరేక, కార్పోరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ తో ఢిల్లీ సరిహద్దుల్లో 43 రోజులు రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా పౌరహక్కుల సంఘం, తెలంగాణ శాఖ పాదయాత్రను చేపట్టింది. జగిత్యాల జిల్లాలో రెండు రోజులపాటు సాగే ఈ యాత్ర ఈ నెల 10వ తేదీన ఉదయం 9 గంటలకు అమరుడు, పౌరహక్కుల నాయకుడు గోపీ రాజన్న స్వగ్రామం కోల్వాయ్ నుండి ప్రారంభమై 11 వతేదీన సాయంత్రం జగిత్యాలలో ప్రభుత్వ ఓల్డ్ హైస్కూల్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభ అనంతరం ముగుస్తుంది.
రెడు రోజుల పాటు పాద యాత్ర జరిగే గ్రామాల వివరాలు పౌరహక్కుల సంఘం ప్రకటించింది.
నూతన వ్యవసాయ రైతు వ్యతిరేక చట్టాల రద్దుకై పౌర హక్కుల సంఘం తెలంగాణ పాద యాత్ర కరపత్రం ఆవిష్కరణ....
మొదటి రోజు...10,జనవరి,2021ఆదివారం..
ఉదయం,9:00గంటలకు, పాదయాత్ర ప్రారంభం...
గోపిరాజన్న స్వగ్రామం:కోల్వాయ్,
బీరుపూర్-మండలం, జగిత్యాల -జిల్లా.
తుంగూర్ గ్రామం,మరియు ఇతర చిన్న పల్లెల గుండా యాత్ర సాగి..బీరుపూర్-గ్రామం&మండలం 12:00 మధ్యాహ్నం చేరుకుని బీరుపూర్లొనే 12to1:00PM భోజన విరామం....
1:00 PM బీరుపూర్ నుండి యాత్ర సాగి సాయంత్రం 6 గంటలకు సారంగపూర్-గ్రామం&మండలం. చేరుకుని అక్కడే రాత్రి భోజనం,విశ్రాంతి మరియు విడిది....
రెండవరోజు...11జనవరి,2021,సోమవారం.ఉదయం సారంగపూర్ గ్రామంలో టిఫిన్ చేసిన తర్వాత
11జనవరి,2021,సోమవారం.. ఉదయం 9:00గంటలకు రెండవరోజు పాద యాత్ర ప్రారంభమై లక్ష్మిదేవి పల్లి గ్రామం ఇంకా ఇతర గ్రామాల గుండా హైదర్ పల్లి 12:00Pm కు.. చేరుకుంటుంది..
12;00to1:00 PM భోజన విరామం..
1:00Pm హైదర్ పల్లినుండి తిప్పన్నపేట్ గ్రామం ద్వారా ప్రభుత్వ ఓల్డ్ హైస్కూల్ గ్రౌండ్,జగిత్యాలకు 3:30PM చేరుకుంటాం..
3:30PM నుండి 5:30PM వరకుఅక్కడే ప్రభుత్వ ఓల్డ్ హైస్కూల్ గ్రౌండ్,జగిత్యాలలో బహిరంగ సభ జరుగుతుంది...
ఈసమయం లొనే, పౌర హక్కుల సంఘం మరియు రైతుసంఘాల ప్రతినిధులు కల్సి,జిల్లా కలెక్టర్, జగిత్యాల కు నూతన వ్యవసాయ రైతు వ్యతిరేక చట్టాల రద్దుకై విన్నప లేఖ సమర్పిస్తారు...
1.మాదన కుమారస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పౌర హక్కుల సంఘం, తెలంగాణ.
2.GAV ప్రసాద్, అధ్యక్షుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
3.ఏనుగు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
4.పోగుల రాజేశం,EC మెంబర్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
5.మోట పలుకుల వెంకట్,EC మెంబర్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
6.కుషనపెల్లి ప్రేమసాగర్, అధ్యక్షుడు, భీంఆర్మీ జగిత్యాల జిల్లా.
Keywords : farmers protest, farmers laws, CLC, Telangana, CLC
(2024-03-18 03:44:53)
No. of visitors : 659
Suggested Posts
| ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది. |
| ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. |
| ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులుఅక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస |
| సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘంGDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. |
| జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల |
| CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన పాలకులపై పోరాడుదాం
ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే. |
|
ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹచత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు. |
| మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టుపెద్దపల్లి జిల్లా మంథని పోలీస్స్టేషన్లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది. |
| ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడలో పౌరహక్కుల సంఘం సభవిజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్గిరి ఎన్కౌంటర్ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర..... |
| ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన
14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది. |