జై శ్రీరాం అనాలని జర్నలిస్టుపై దాడి చేసిన హిందుత్వ మూక - ధైర్యంగా ఎదుర్కొన్న యువ జర్నలిస్టు
09-08-2021
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓ హిందుత్వ గుంపు ఆదివారం నాడు ముస్లింలకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు. భారత్ జోడో ఉద్యమం ఇన్ఛార్జ్ షిప్రా శ్రీవాస్తవ, సుప్రీంకోర్టు న్యాయవాది, భారతీయ జనతా పార్టీ ఢిల్లీ యూనిట్ మాజీ అధికార ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ నాయకత్వంలో దాదాపు 5 వేల మంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. బిజెపి నాయకుడు గజేంద్ర చౌహాన్ ట్పాటు పలువు ఆ పార్టీ నాయకులు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
ʹముస్లింలను చంంపండిʹ ʹఇస్లాం ను నాశనం చేయండిʹ ʹముస్లింలను నరికితే అప్పుడు వాళ్ళు రాం రాం అని అరుస్తారుʹ అని నినాదాలతో ముస్లిలపై విద్వేషంతో సాగిన ఈ ప్రదర్శన అనుమతి లేకుండా జరిగిందని పోలీసులు ప్రకటించారు. ప్రదర్శనకు నాయకత్వం వహించిన వారితో సహా అనేక మంది అందరికీ తెలిసిన వ్యక్తులే అయినప్పటికీ పోలీసులు మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు ముస్లిం వ్యతిరేక నినాదాలు చేశారని కేసు నమోదు చేశారు. ఈ ప్రదర్శ్నకు హాజరైన వారు కరోనావైరస్ మార్గదర్శకాలను కూడా ఉల్లంఘించారు, అందులో ఒక్కరు కూడా మాస్కులు ధరించలేదు, భౌతిక దూర నిబంధనలను పాటించలేదు.
కాగా ఈ ముస్లిం వ్యతిరేక ప్రదర్శనను కవర్ చేయడానికి ʹనేషనల్ దస్తక్ʹ అనే యూట్యూబ్ ఛానెల్లోని రిపోర్టర్ అన్మోల్ ప్రీతమ్ అక్కడికి వెళ్ళారు. ఈ సమయంలో ఆ హిందుత్వ మూక జర్నలిస్టును చుట్టుముట్టి దాడి చేశింది. జై శ్రీరాం అని నినాదాలు చేయాలని ఆ మూక జర్నలిస్టుపై ఒత్తిడి తెచ్చింది. అయితే ఆ 24 ఏళ్ళ యువ జర్నలిస్టు ధైర్యంగా వాళ్ళను ఎదుర్కొన్నాడు. ఏ మాత్రం తొణకకుండా జై శ్రీరాం అని నినాదాలు నేను ఇవ్వబోనని కరాకండిగా చెప్పేశాడు. ఏ నినాదాలు ఇవ్వాలన్నా నాకు ఇష్ట్మైనప్పుడు ఇష్టమైన నినాదాలు ఇస్తాను. ఎవరో ఒత్తిడి చేశారని నేనేపనీ చేయను అన్నాడు ప్రీతమ్ దాంతో మరింత రెచ్చిపోయిన హిందుత్వ మూక ఆయనను పలు రకాలుగా వేదించారు. అతన్ని ʹజిహాదీʹ అని అంటూ పలు రకాలుగా దూషించారు.
"అన్మోల్ ప్రీతమ్కు సెల్యూట్ చేయండి, మీరు ధైర్యవంతులైన జర్నలిస్ట్. మీరు ఆందోళనకరమైన పరిస్థితుల్లో కూడా అపారమైన నైతిక మరియు మానసిక బలాన్ని చూపారు ʹఅని రచయిత ప్రొఫెసర్ దిలీప్ మండల్ ట్వీట్ చేశారు.
కాగా ఈ మధ్య కాలంలో ఢిల్లీలో ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన రెండవ ప్రదర్శన ఇది. శుక్రవారం నాడు భారతీయ జనతా పార్టీ మరియు ఇతర స్థానిక హిందూత్వ గ్రూపులు ఈ ప్రాంతంలోని సెక్టార్ 22 లో హజ్ హౌస్ నిర్మాణానికి వ్యతిరేకంగా న్యూఢిల్లీలోని ద్వారకాలోని భర్తల్ చౌక్లో ముస్లిం వ్యతిరేక మహాపంచాయత్ను నిర్వహించాయి. అందులో కూడా హిందుత్వ మూకలు ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. హజ్ హౌస్ నిర్మిస్తే హింసకు పాల్పడాలని పిలుపునిచ్చాయి.
ఈ ర్యాలీలో హిందుత్వ మూక "జై శ్రీ రామ్" నినాదాలు చేయడంతోపాటూ "యే భూమి హమారీ హై, ఇస్కా ఫైస్లా హమ్ కారెంగే (ఈ భూమి మాది ఇక్కడ ఏం చేయాలో మేమే నిర్ణయిస్తాం ) వంటి నినాదాలు చేశారు.
Keywords : delhi, hindutva, muslim, journalist, anmol preetam, Journalist forced to chant ʹJai Shri Ramʹ by Hindutva group in Jantar Mantar
(2023-09-28 05:11:07)
No. of visitors : 1081
Suggested Posts
| లెనిన్ ఎవరూ..!?భగత్సింగ్ వంటి యువకిశోరాల వర్థంతులనాడు దండులు వేసి దండం పెట్టడమే తప్ప ఏనాడైన ఆయన చరిత్రను చదివుంటే లెనిన్ కొంతలో కొంతైనా అర్థమయ్యేవాడు. పాతికేళ్ళు కూడా నిండని కొంతమంది యువకులు, ఆ లెనిన్ నుండి ఆయన సారధ్యం వహించిన సోవియట్ యూనియన్ నుంచి స్ఫుర్తిని పొందబట్టే ʹహిందూస్తాన్ రిపబ్లిక్ అసోషియేషన్ʹ |
| నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం
రెండు రోజులుగా దాడులతో, హింసతో అట్టుడుకుతోంది. ఈశాన్య ఢిల్లీలో అనేక ఇళ్ళు షాపులు తగలబడుతున్నాయి. సీఏఏ కు వ్యతిరేకంగా రెండు నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు జరుగుతున్నాయి. |
| ఆజాదీ నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ రాంజాస్ కాలేజ్ఢిల్లీ రాంజాస్ కాలేజ్ విద్యార్థులపై ఏబీవీపీ మూక చేసిన దాడికి నిరసనగా వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కన్హయ్య మాట్లాడారు.... |
| Statement by Sudha Bharadwaj on false allegations aired on Republic TV I have been informed that Republic TV aired a programme on 4 July 2018, presented by anchor and MD Arnab Goswami as ʹSuper Exclusive Breaking Newsʹ. |
| ఎమ్మెల్యే మనోడే.. ఎవ్వరూ ఏం చేయలేరు..వారిని తగులబెట్టండి...ʹఎమ్మెల్యే మనతో ఉన్నారు.. ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరు.. వారిని తగలబెట్టండి..ʹ అక్బర్ఖాన్ను, అతని స్నేహితుడిని కొడుతూ గోరక్షకులు చేసిన వ్యాఖ్యలివి. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన అక్బర్ఖాన్ స్నేహితుడు అస్లామ్ పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలను పేర్కొన్నాడు.
|
| ఈ చిన్నారుల ఆకలి కేకల సాక్షిగా... వాళ్ళను మనమే హత్య చేశాం !అమ్మా ఆకలి అన్నా అన్నం పెట్టలేని స్థితిలో అమ్మ...బాబూ ఓ ముద్దేయండంటూ రోడ్డు మీద బోరుమన్నా పట్టించుకోని జనం... మూడు రోజుల పాటు ఆకలితో ఏడ్చీ ఏడ్చీ ఆ ముగ్గురు చిన్నారులు చనిపోయారు. |
| ఏబీవీపీకి భయపడను - అమర జవాను కూతురుʹనేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ను . ఏబీవీకి భయపడను. నేను ఒంటరిని కాను దేశంలో ప్రతి స్టూడెంట్ నాతో ఉన్నాడుʹ. అని రాసి ఉన్న ప్ల కార్డ్ ను పట్టుకొని ఉన్న తన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది గుర్ మెహర్.... |
| అవును,దళిత బాలిక కాబట్టే అత్యాచారం చేసి హత్య చేశాం -ఒప్పుకున్న పూజారి,ఇతర నిందితులుఢిల్లీ శ్మశానవాటికలో ఒక పూజారి, మరో ముగ్గురితో కలిసి తొమ్మిదేళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో... బాలిక దళితురాలైనందునే ఆమెపై అత్యాచారం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. |
| మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్యూ ప్రత్యేకత - ఉమర్ ఖలీద్మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. |
| కేజ్రీవాల్ పై మారణాయుధాలతో దాడిఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ లో మారణాయుధాలతో దాడి జరిగింది అయితే ఈ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు.... |
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
| మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ |
| యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు |
| నేటి నుంచి అమర వీరుల సంస్మరణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
|
| త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల |
| భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! |
| RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
|
| పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ |
| అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
| పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
| కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
|
| కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |
more..