include 'men';
?>
పోలీస్ క్యాంప్ లకు వ్యతిరేకంగా తీవ్రమవుతున్న ఉద్యమం - అనేక చోట్ల రోడ్లను తవ్వేస్తున్న ఆదివాసులు
15-09-2021
పోలీస్ క్యాంప్ లకు వ్యతిరేకంగా తీవ్రమవుతున్న ఉద్యమం 40 కంటే ఎక్కువ స్థలాల్లో రోడ్లను తవ్వేసిన ఆదివాసులు
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో కొత్త CRPF క్యాంపులను ప్రారంభించడం పట్ల గ్రామస్తులలో విపరీతమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. శిబిరాలకు నిరసనగా, ప్రజలు 40 కి పైగా ప్రదేశాలలో 4-4 అడుగుల లోతున పుస్నార్ మీదుగా నక్సల్ ప్రభావిత గంగలూర్తో మిర్తూర్ని నిర్మించడానికి నిర్మాణంలో ఉన్న రహదారిని తవ్వేసారు. గ్రామాల్లో భద్రతా దళాల శిబిరాలు తమకు అక్కర్లేదని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. క్యాంపులు పెడితే పోలీసులు తమను విపరీతంగా వేధిస్తారని ప్రజలు అంటున్నారు.
బీజాపూర్ జిల్లాలోని సీల్గేర్లో ప్రారంభించిన కొత్త CRPF క్యాంప్ కు వ్యతిరేకంగా మూడు నెలలుగా ప్రజలు ఉద్యమం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు బీజాపూర్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో క్యాంపులు పెట్టడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. గ్రామస్తులు కూడా నిరంతరం పోలీసు శిబిరానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అదే సమయంలో, గంగలూరు నుండి పుస్నార్ వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నక్సల్ ప్రాంతం కావడంతో, ఇక్కడ పని పూర్తి చేయడం కూడా డిపార్ట్మెంట్కు పెద్ద సవాలుగా వుంది. క్యాంపు ఏర్పాటు పట్ల తమ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, బుర్జి, పుస్నార్ నుండి వందలాది మంది గ్రామస్తులు ర్యాలీగా వచ్చి రోడ్డును తవ్వేసారు. మాకు రోడ్లు, పోలీసు క్యాంపులు అవసరం లేదని గ్రామస్తులు అంటున్నారు.
పోలీసులు గ్రామస్తులను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపణ
ఇప్పటికే పోలీసు సిబ్బంది గ్రామస్తులను తీవ్రంగా హింసలపాల్జేస్తున్నారని, ఇక ఈ ప్రాంతంలో CRPF క్యాంప్ ప్రారంభిస్తే, ఆ పోలీసు బలగాలు తమను మరింతగా హింసలు పెడతారని బీజాపూర్ జిల్లాలోని బుర్జీ, పుస్నార్ గ్రామాల ప్రజలు అంటున్నారు. మహిళలు, పురుషులను పరిగెత్తించి కొడ్తారు. హత్యలు చేస్తారు, నక్సలైట్లుగా ఖైదు చేస్తారు. రోడ్డు నిర్మాణం పేరుతో గ్రామస్తుల భూమిని కూడా లాక్కుంటారు అని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రజల ఉద్యమంపై బీజాపూర్ జిల్లా అదనపు ఎస్పీ పంకజ్ శుక్లా మాట్లాడుతూ ఇది నక్సలైట్ల వత్తిడితో జరుగుతోందన్నారు ʹనక్సలైట్ల ఒత్తిడి కారణంగా గ్రామస్తులు రోడ్లను తవ్వారు. గ్రామస్తులకు రోడ్లు కావాలి. రహదారిని తవ్విన ప్రదేశాలలో గ్రామస్తులతో పాటు నక్సలైట్లు కూడా ఉన్నారు. వారు గంగలూరు, హిరోలి తదితర 3,4 ప్రాంతాల రోడ్లను దెబ్బతీశారు. ఇది నక్సలైట్ల పన్నాగం, గ్రామస్తులను ముందు పెట్టి నక్సలైట్లే ఈ పనులు చేస్తున్నారు ʹ అని ఎస్పీ పంకజ్ శుక్లా అన్నారు.
(janchowk.com సౌజన్యంతో)
తెలుగు అనువాదం: పద్మ కొడిపర్తి
Keywords : chattis garh, bijapur, CRPF Camps, police, attacks on tribal, Tribesmen digging roads against police camps
(2024-03-28 22:04:46)
No. of visitors : 951
Suggested Posts
| చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటనఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన |
| మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ
ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి. |
| బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ
జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగిన అమరుల వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో, ఏవోబీ, చత్తీస్ గడ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిగాయి. |
| ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహంచత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది. |
| తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులుచత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది. |
| హెచ్ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు
ఛత్తీస్ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు. |
| ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు. |
| పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది. |
| మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు
మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ ఘర్షణలు జరుగుతున్నఛత్తీస్గడ్ లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.
|
| మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటనజూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..