గత ఏడాది 59 వేల మంది పిల్లలు మిస్సింగ్...చౌక శ్రమ,బానిసత్వం,వ్యభిచారం లోకి నెట్టబడుతున్న పిల్లలు

గత

19-10-2021

రాజన్ షా, అతని భార్య తమ 5 సంవత్సరాల కుమార్తె ఖుషి (పేరు మార్చబడింది) కోసం గడిచిన 7 నెలలుగా ధుంకించని రోజు లేదు. ఆ పాప ఇంటి ముందు సరస్వతి పూజా మండపంలో ఆడుకుంటూ అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. ఆమెను కిడ్నాప్ చేసిన నిందితుడు అరెస్టయ్యాడు కానీ ఖుషి గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.

మా కూతురు ఎక్కడుందో ఇప్పటి వరకు తెలియదు.మేము పోలీసుల సహాయం కోరాము, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా సంప్రదించాము, మేము అందరి నుండి సహాయం కోరడానికి ప్రయత్నించాము. అని ఖుషి తండ్రి రాజన్ షా NDTV తో అన్నారు.

ఈ పరిస్థితి ఖుషీ తల్లిదండ్రులొక్కరిదే కాదు. తమ పిల్లలు మిస్ అయ్యి ఏంచేయాలో అర్దం కాక ఈ దేశంలో వేలాది మంది తల్లితండ్రులు విలపైస్తున్నారు. వారు ప్రతిరోజూ భయంకరమైన పరీక్షను ఎదుర్కొంటున్నారు. తాజా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం, 2020 లో 59,262 మంది పిల్లలు అదృశ్యమయ్యారు. అంటే 2020 లో ప్రతి నెలా 4,938 మంది పిల్లలు తప్పిపోయారు మరియు 1 లక్ష (1,08,234) మంది పిల్లలు ఇంకా గుర్తించబడలేదు.

మిస్ అయిన వాళ్ళ ట్రాకింగ్ కోసం ప్రభుత్వం టెక్నాలజీ సహాయక పర్యవేక్షణ, రిపోర్టింగ్ మెకానిజమ్‌లను ప్రభుత్వం బలోపేతం చేసినప్పటికీ, భారతదేశంలోని ఇలా త‌ప్పిపోయిన లేదా కిడ్నాప్ కు గురైన‌ పిల్లలు తాము అక్రమ రవాణా యొక్క చీకటి సామ్రాజ్యంలో చిక్కుకున్నారు. చౌక శ్రమ, బానిసత్వం, వాణిజ్య సెక్స్ పనిలోకి నెట్టబడుతున్నారు.

Keywords : children, missing, NCRB Report, Over 59,000 Children Went Missing In India In 2020: Report
(2024-04-24 23:13:24)



No. of visitors : 501

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


గత