include 'men';
?>
బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు
07-01-2022
దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న నీరజ్ బిష్ణోయ్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్టుకు ముందు సోషల్ మీడియాలో కొత్త ఎత్తుగడలతో పోలీసులను గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశాడు నీరజ్. ట్విట్టర్తో తనకు అంతకు ముందున్న ఖాతాను తొలగించి, కొత్త ఖాతాల తెరిచి.. సదరు యాప్ రూపకర్తను తానే అంటూ కొత్త నాటకం ఆడబోయాడు. అయితే ఈ ఖాతా కూడా అతడిదేనని పోలీసులు గర్తించారు.
20 ఏళ్ళ నీరజ్ బిష్ణోయి రూపొందించిన ఈ బుల్లి బాయ్ యాప్లో ముస్లిం మహిళల్ని అమ్మకానికి పెడుతున్న విషయం తెలిసిందే. ముస్లిం మహిళల ఫొటోలను ఎడిట్ చేసి, వాటి ముఖాలను మార్పింగ్ చేసి ఇందులో అమ్మకానికి పెడుతున్నారు. ఇందులో ప్రధాన నింధితుడు నీరజ్ బిష్ణోయినే. అస్సాంకు చెందిన నీరజ్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఉన్న వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతున్నాడు. కాగా, ఇతడిని బుధవారం అస్సాంలో అరెస్ట్ చేసిన పోలీసులు ఢిల్లీకి తీసుకువచ్చి విచారిస్తున్నారు.
ఇదే కేసులో ఇంతకు ముందు శ్వేతా సింగ్ , విశాల్ కుమార్ ఝా, మయాంక్ రావల్ అనే ముగ్గురు వ్యక్తులను ముంబై అరెస్ట్ చేశారు. అయితే వారిని ఈ కేసు నుంచి తప్పించేందుకు బిష్ణోయ్, తాను అంతకు ముందు వాడిన ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేసి, కొత్త ఖాతాను సృష్టించి.. అందులో నుంచి యాప్ తయారు చేసింది తానేనని, ప్రస్తుతం పోలీసులు కస్టడీలో ఉన్న వారికి ఎలాంటి సంబంధమూ లేదని చెప్పుకొచ్చాడు. అయితే డిలీట్ చేసిన ఖాతాతో పాటు కొత్త వాడుతున్న ఖాతా కూడా బిష్ణోయ్దేనని పోలీసులు గుర్తించారు.
కాగా బుల్లీబాయ్ యాప్ లో ముస్లిం మహిళల మార్ఫింగ్ ఫోటోలు పెట్టి వారిని వేలం వేశారనే విషయం తెలిసిందే. దాదాపు వందకు పైగా ముస్లిం మహిళలు బాధితులుగా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని విమర్షించే , సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా ఉండే మహిళలనే ఈ నలుగురు టార్గెట్ చేసుకున్నారు
Keywords : bulli bai, app, case, muslim women, neeraj bishnoi, assam, madhyapradesh, bhupal, delhi police
(2024-04-24 22:52:55)
No. of visitors : 797
Suggested Posts
| ఇద్దరు ʹబుల్లీబాయ్ʹ నిందితుల అరెస్టు నరనరాన ద్వేషం,విషం, మతోన్మాదం నింపుకున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. |
| యాప్ ల ద్వారా ముస్లిం మహిళలపై లైగిక వేధింపులు - రాష్ట్రపతికి మహిళా సంఘాల లేఖదురదృష్టవశాత్తూ ఒక సంవత్సరం లోపలే రెండవసారి అత్యంత అసహ్యకరమైన స్త్రీ ద్వేషాన్ని మేం చూసాం. మొదట, 2021 జూలైలో, ప్రముఖ ముస్లిం మహిళలు, జర్నలిస్టులు, రచయితలు, కార్యకర్తలు |
| Bulli Bai:బుల్లీబాయ్ యాప్ కేసు - ఉత్తరాఖండ్ లో మూడో నిందితుడి అరెస్టుʹబుల్లి బాయిʹ యాప్ కేసులో ఉత్తరాఖండ్కు చెందిన మరో విద్యార్థిని ముంబై సైబర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బుధవారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన మయాంక్ రావల్ (21) అనే విద్యార్థిని అరెస్టు చేసినట్లు సైబర్ అధికారి ఒకరు తెలిపారు. |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..