include 'men';
?>
ఊరు మునుగుతుంది ఇసుక తవ్వకండి అన్నందుకు... లాఠీచార్జ్, టియర్ గ్యాస్,సంకెళ్ళు, జైలు....
17-02-2022
ఇసుక తవ్వకాలు జరిపితే వర్షాకాలంలో తమ గ్రామం మునిగిపోతుందని, తవ్వకాలు జరపొద్దన్నందుకు అనేక మంది మహిళలు, పురుషలు, పిల్లలు, వృద్దులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. పాఎఇ పోతుంటే వేటాడి, వెంటాడి కొట్టారు. ఆ తర్వాత అందరికీ ఒక చోటికి చేర్చి వాళ్ళ చేతులను వెనక్కి విరిచి సంకెళ్ళు వేసి కూర్చోబెట్టారు.
బీహార్లోని గయా జిల్లా బెలగంజ్ పోలీస్ స్టేషన్లోని అహత్పూర్ గ్రామం పక్కనే ఉన్న నదిలో ఇసుక తవ్వకాలు జరిపేందుకు స్థలాన్ని గుర్తించేందుకు కొందరు కాంట్రాక్టర్లతో కలిసి పెద్ద ఎత్తున పోలీసులు వచ్చారు. వారిని అడ్డుకున్న గ్రామస్తులు ఇసుక తవ్వకాల వల్ల తమ గ్రామం మునిగిపోతుందని అందువల్ల ఇసుక తవ్వకాలు జరపొద్దని కోరారు. గ్రామస్తుల మొర ఆలకించడానికి ఇష్టపడని పోలీసులు గ్రామస్తులను తరిమికొట్టే ప్రయత్నం చేశారు. లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇళ్ళలోకి పారిపోయిన గ్రాస్తులను వెంటాడి, ఇళ్ళలోకి చొరబడి మరీ కొట్టారు పోలీసులు. పిల్లలు, వృద్దులు, మహిళలు అనే తేడా లేకుండా దారుణంగా కొట్టారని గ్రామస్తులు ఆరోపించారు.
అనంతరం గ్రామస్తులనందరినీ ఒకచోటికి చేర్చిన పోలీసులు వాళ్ళ చాతులను వెనక్కి విరిచి సంకెళ్ళు వేశారు. అయితే పోలీసులు మాత్రం సహజంగానే మరో వాదన చేస్తున్నారు. పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారని, ఆ దాడిలో తొమ్మిది మంది పోలీసులు గాయపడ్డారని జిల్లా SP రాకేష్ కుమార్ చెప్పారు.మేజిస్ట్రేట్పై కూడా గ్రామస్తులు దాడి చేశారని చెప్పిన ఆయన పలువురు గ్రామస్తులను అరెస్టు చేశామని తెలిపారు.
Keywords : bihar, gaya, sand mining, women, police lathicharge, hand cuffs,Police handcuff women protesting against sand mining in Biharʹs Gaya,
(2024-04-13 12:48:32)
No. of visitors : 671
Suggested Posts
| Leaders Of CPI Maoist In Bihar Seek To Consolidate Their Cadre Base Amidst State RepressionThe CPI(Maoist) leaders in Bihar are trying to consolidate their cadre base and moving places to meet their supporters.
Central intelligence agencies have alerted the state police on the movement of top Maoist leaders like Vijay Yadav alias Sandeep ji, Nanadlal Yadav alias Nitesh ji, Indal Bhokta and a few others.... |
| మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలుబుధవారం సాయంత్రం 8 గంటల సమయంలో, బాంకే బజార్ బ్లాక్ పరిధిలోని లుతువా తోలా బాబు రామ్దిహ్ గ్రామంలోని పెద్ద మర్రి చెట్టు కింద కట్టిన గట్టుపైన ఆజ్ఞాత వ్యక్తులు ఒక మృతదేహాన్ని ఉంచి వెళ్ళిపోయారు. |
| భూస్వామ్య సేనల పాలిట సింహ స్వప్నం,భూమిపుత్రుడు అరవింద్ - రవి నర్లభారతదేశంలోని విప్లవశ్రేణులకూ, బీహార్లోని రైతులకూ, రైతు కూలీలకూ, పీడిత ప్రజలకూ, ముఖ్యంగా మగధ్ ప్రాంతంలోని పీడిత ప్రజానీకానికందరికీ అత్యంత ప్రియమైన విప్లవ నాయకుడు. బ్రహ్మర్షిసేన, భూమిసేన మొదలుకొని రణవీర్ సేన వరకు భూస్వామ్య సేనల పాలిట సింహ స్వప్నంగా నిలిచి వాటిని భూస్థానితం చేసిన ఎర్రసైన్యపు సేనాని. |
| బాలకపై సామూహిక అత్యాచారం చేసిన దుర్మార్గులు... బాధితురాలికి గుండుగీయించి ఊరేగించిన గ్రామ పెద్దలు
బీహార్ గయ జిల్లాలో జరిగిన ఈ నెల 14న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 14వతేదీన ఇంటి నుండి బైటికి వెళ్ళిన ఈ బాలికను అదే గ్రామానికి చెందిన కొందరు బలిసిన కుటుంభాలకు చెందిన దుర్మార్గులు కిడ్నాప్ చేసి పంచాయితీ భవనంపైకి తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. స్పృహతప్పిన ఆ బాలికను అక్కడె వదిలేసి వెళ్ళి పోయారు. |
| ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రిజార్ఖండ్లో గో మాంసం అమ్ముతున్నాడనే నెపంతో గతేడాది జూన్ 29న జార్ఖండ్ రాంఘడ్కు చెందిన అలిముద్దిన్ అన్సారీ అనే 40 ఏళ్ళ వ్యక్తిపై 12 మంది దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అతను అక్కిడిక్కడే మృతి చెందాడు. ఈ దాడిలో పాల్గొన్న వారిలో 11 మందికి ఫాస్ట్ట్రాక్ కోర్టు మరణశిక్ష విధించింది. |
| బీహార్ లో మహా కూటమిదే గెలుపు ?బిహార్ లో నితీష్, లాలూల జోడీ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీహార్ వాసులు మహాకూటమికే పట్టం కడతారని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి..... |
| పిల్లవాడిని మోసుకొని రోదిస్తూ పరిగెడుతున్న ఆ తల్లి కష్టానికి కారణమెవరు ?
బీహార్ రాష్ట్రం జెహనాబాద్ జిల్లా లోని షాహోపూర్ గ్రామానికి చెందిన గీరెజ్ కుమార్ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి,ఒక కొడుకు కొడుకుకు మూడేళ్ళు. కొద్ది రోజులుగా కొడుకు రిషుకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళారు. |
| This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leaderThe internet canʹt stop admiring TV9 Bharatvarsh reporter Rupesh Kumarʹs questioning of a self-proclaimed Bharatiya Janta Party leader who broke ICU rules in a Muzaffarpur hospital. |
| జైల్లో మాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అధికారానికి ఎదురు నిలిచి సత్యం పలికిన నేరానికి చెరసాలల్లో మగ్గుతున్న ప్రియమైన మిత్రులారా,
మా పేర్లు కళ్యాణి, తన్మయ్. బీహార్ ఈశాన్య కొసన అరారియా అనే చిన్న జిల్లాకు చెందినవాళ్లం. బీహార్ లో భూమిలేని నిరుపేదల మధ్య పనిచేసే జన జాగరణ శక్తి సంఘటన్ కార్యకర్తలం. |
| టైగర్ రిజర్వ్ కు, పోలీసుల దుర్మార్గాలకు నిరసనగా ఎన్నికల బహిష్కరణ -108 గ్రామాల నిర్ణయంబీహార్లోని కైమూర్ ప్రాంతంలోని నూట ఎనిమిది గిరిజన గ్రామాలు ఈ నెల చివర్లో ప్రారంభమయ్యే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. గత నెలలో బీహార్ పోలీసులు ఈ ప్రాంతంలోని గిరిజన గ్రామాలపై విరుచుకుపడి గ్రామస్తులను దారుణంగా కొట్టి అనేక మందిని అరెస్టులు చేసినందుకు నిరసనగా, తమ ప్రాంతాన్ని టైగర్ రిజర్వుడు ఫారెస్టుగా ప్రకటించడానికి వ్యతిరేకంగా, మ |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..