మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ
మేడేను పురస్కరించుకొని సీపీఐ మావోయిస్టు రాష్ట్ర కమిటీ లేఖను విడుదల చేసింది. సామ్రాజ్యవాదాన్ని కూల్చి సోషలిజాన్ని నిర్మిద్దామని మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు.
తెలంగాణలో విప్లవ కార్మిక వర్గం నాయకత్వంలో రైతాంగం, సంఘటిత, అసంఘటిత కార్మికులు, నిరుద్యోగులు ఐక్యమై మిలిటెంట్ ఉద్యమాలు చేపట్టాలని, సోషలిస్టు విప్లవ స్ఫూర్తితో మే డేను జరుపుకోవాలని జగన్ పిలుపునిచ్చారు.
కేంద్రంలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారుల అనుకూల విధానాలతో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని జగన్ పేర్కొన్నారు. మధ్య, చిన్నతరహా రైతాంగానికి వ్యవసాయం భారంగా మారి, వలస కూలీలుగా మారుతున్నారన్నారు.
ఉద్యోగ అవకాశాలు లేక రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 30 లక్షలకు పెరిగిందని, రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడిచినా 70 వేల ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగిందని పేర్కొన్నారు. హరితహారం, యురేనియం, గ్రైనేట్స్, ఓపెన్ కాస్టులు, టైగర్ జోన్స్, భారీ తరహా ప్రాజెక్టుల పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి తరిమేస్తున్నారని ఆరోపించారు. కార్మికులు, రైతాంగం ఐక్యమై సామ్రాజ్యవాదాన్ని, దళారీ నిరంకుశ పెట్టుబడిదారులకు, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేపట్టకుండా ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కావని జగన్ పేర్కొన్నారు.
Keywords : Telanagana, jagan, maoist party, brs, bjp,
(2023-11-28 02:38:08)
No. of visitors : 2343
Suggested Posts
| సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటనసెప్టెంబర్ 17 వ తేదీని తెలంగాణ విముక్తి దినంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం , జాతీయ సమైక్యతా దినంగా టీఆరెస్ ప్రభుత్వం జరుపుతున్న నేపథ్యంలో ఆ రోజును చీకటి రోజుగా ప్రకటించింది మావోయిస్టు పార్టీ. |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
| మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ |
| యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు |
| నేటి నుంచి అమర వీరుల సంస్మరణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
|
| త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల |
| భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! |
| RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
|
more..