వాట్సప్ లోదైవ దూషణ చేశాడని యువకుడికి మరణ శిక్ష ! ఓ వ్యక్తి తన స్నేహితుడికి వాట్సప్లో ఓ పద్యాన్ని పంపాడని, అందులో దైవదూషణ ఉందని నదీమ్ జేమ్స్ మసిహ్ అనే క్రైస్తవుడిపై కేసు నమోదైంది. దీంతో ఆయనకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఈ కేసును జేమ్స్ స్నేహితుడు యాసిర్ బషీరే వేయడం గమనార్హం. ... |
ఆదివాసీ మహిళలను చెట్లకు కట్టేసి వారి గుడిసెలు తగులబెట్టారుఆ సమయంలో తమ గుడిసెలను తొలగించవద్దంటూ గొత్తికోయల మహిళలు అడ్డుకున్నా వినిపించుకోకుండా ఆ ఆదివాసీ మహిళలను అటవీ శాఖ సిబ్బంది గుంజుక పోయి చెట్లకు కట్టేసి గుడిసెలను తగులబెట్టారు........ |
గోరక్షకుల హింసను ఆపండి... కేంధ్రానికి సుప్రీం ఆదేశంగోరక్షణ ముసుగులో అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకుంటున్న వారిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. గోరక్షకులు చేస్తున్న హింసను అడ్డుకోవాలని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే వివిధ రాష్ట్రాల్లో గోరక్షకుల హింసను ....... |
సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ ను కాల్చి చంపిన మతోన్మాదులు !గౌరీ లంకేష్ ʹలంకేష్ పత్రికʹకు ఎడిటర్. ఆమె పత్రిక ద్వారా రాజకీయ నాయకుల అనేక అక్రమాలను బహిర్గతపర్చారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా అనేక వ్యాసాలు రాశారు. గౌరీ లంకేష్ మతోన్మాదానికి వ్యతిరేకంగా రచనలు చేయడమే కాక అనేక ఆందోళనలో పాల్గొన్నారు. గతంలో ఓ బీజేపీ నేత అక్రమాలపై ఈమె పత్రికలో వ్యాసాలు రాశారు........ |
Senior journalist Gauri Lankesh murdered at her Bengaluru homeIn an interview to Narada News in December 2016, she had said, ʹAs a citizen of India, I oppose the BJPʹs fascist and communal politics. I oppose its misinterpretation of ʹHindu Dharmaʹ ideals. I oppose the caste system of the ʹHindu Dharmaʹ, which is unfair, unjust and gender-biased.ʹ....... |
బుద్దుడి శిష్యుల నరమేదం.. 400 మంది ముస్లింల ఊచకోతబుద్దుడు శాంతిని బోధిస్తే ఆయన శిష్యులు మాత్రం నరమేదం చేస్తున్నారు. మయన్మార్ లో రోహిగ్యా ముస్లింల జాతి హననం సాగిస్తున్నారు. వేలాదిమందిని అతి క్రూరంగా హింసలు పెట్టి చంపేస్తున్నారు. రోహింగ్యా ముస్లింలు నివసించే వందలాది గ్రామాలను తగలబెడుతున్నారు. బుద్దిస్టు మతోన్మాదులు, సైన్యం కలిసి రోహింగ్యా ముస్లింల పై చేస్తున్న........ |
SC fast-tracks trial of Greyhounds cops for gunpoint rape of 11 Vakapalli tribal women ten years agoThe Supreme Court on Friday ordered the fast-tracking of a case relating to the gang-rape of 11 tribal women by 13 Greyhounds personnel of the undivided Andhra Pradesh police back in 2007....... |
వాకపల్లి కేసు... గ్రేహౌండ్స్ పోలీసులపై విచారణకు సుప్రీం కోర్టు ఆదేశంవాకపల్లి ఆదివాసీ మహిళలపై గ్రేహౌండ్స్ పోలీసులు పాల్పడ్డ అత్యాచారం కేసులో ఇవ్వాళ్ళ సుప్రీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 13 మంది గ్రేహౌండ్స్ పోలీసులపై విచారణకు ఆదేశించింది. పోలీసులు వేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీం కొట్టి వేసింది....... |
విద్యార్థిని ప్రాణాలు తీసిన నీట్నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) డాక్టర్ కావాల్సిన ఓ విద్యార్థిని ప్రాణాలు తీసింది. నీట్కు వ్యతిరేకంగా పోరు మొదలు పెట్టిన దళిత విద్యార్థిని అనూహ్యంగా తనువు చాలించింది. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష్(నీట్) నుంచి తమళనాడు మినహాయించలేమని కేంద్రం ....... |
పంచకులలో డేరాల హింసకు బీజేపీ ప్రభుత్వమద్దతు ఉంది... హైకోర్టు సంచలన వ్యాఖ్యలు రేప్ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు మద్దతుగా నిల్చిన బీజేపీనే ఈ హింసకు మద్దతుగా నిల్చిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తూ హర్యాణా హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. హింసకు ప్రభుత్వమే మద్దతుగా నిల్చిందని కడిగిపడేసింది.... |
రేపిస్టు బాబాకు బీజేపీ ఎందుకు మద్దతుగా నిలబడింది ?
18 మంది స్త్రీలపై అత్యాచారం చేశాడని, 400 మందిని నపుంసకులుగా మార్చాడని ఇతనిపై ఆరోపణలున్నాయి. ఇతని బండారాన్ని బైటపెట్టిన జర్నలిస్టు హత్య, సాద్వి రేప్ కేసులో ప్రత్యక్ష సాక్షి రంజిత్ సింగ్ హత్య... రాజకీయ పార్టీలకు ఓట్లు కురిపించగల ఓట్లధేనువు... ప్రభుత్వాల మద్దతుతో భీభత్సం సృష్టించగల శక్తి యుక్తులున్నవాడు గుర్మిత్ రాంరహీమ్ బాబా....... |
ʹఇక్కడ రామాయణ పఠనం జరుగును.. దళితులు ఇండ్లలోంచి బైటికి రావొద్దుʹʹఇక్కడ 10 రోజుల పాటు రామాయణ పఠనం జరుగును కావున దళితులు తమ ఇండ్లలోంచి బైటికి రావద్దుʹ ఇది ఓ దేవాలయంపై పూజారి అంటించిన నోటీస్. ఇది జరిగింది యోగీ రాజ్యంలోనే.. ... |
వాళ్ళు హంతకులు : మనుషులనే కాదు గోవులనూ చంపుతారు.ఛత్తీస్గడ్లోని దుర్గ్ జిల్లాలోని జమూల్ నగర్ నిగమ్ గ్రామానికి చెందిన బీజేపీ నేత హరీశ్ వర్మ ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో ఏడు సంవత్సరాలుగా రాజ్పూర్ గ్రామంలో ఓ గోశాలను నడుపుతున్నారు. అయితే ఆయన సొమ్మును దిగమింగి ఆ ఆవులను ఊరి మీదికి వదిలేస్తాడనే ఆరోపణలు ... |
అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లలకేమో చావుకేకలు !ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక 63మంది చిన్నారుల ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....... |
అది విషాదంకాదు నరమేధం... 63 కు చేరిన చిన్నారుల మరణాలుయోగీ ఆదిత్యానాథ్ రాజ్యంలో చిన్నారుల నరమేధం కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం 63 మంది చిన్నారులను బలితీసుకుంది. గోరఖ్ పూర్ లోని బాబా రాఘవ్దాస్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ లేక నిన్న 31 మంది చిన్నారుఅ ఊపిరి ఆగిపోగా ఇవ్వాళ్ళ ఆ సంఖ్య 63 కు...... |
యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !ఆక్సిజన్ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....... |
దీన్ని మాఫియా అనకుండా ఏమనాలి కేటీఆర్ ? ఇసుక మాఫియా అనే పదంపట్ల కేటీఆర్ సీరియస్ అయ్యాడు. తమను ఏమైనా విమర్శించండి కానీ ఇసుక మాఫియా అని మాత్రం అనొద్దు అని హెచ్చరించాడు. ఇసుక మాఫియాను మాఫియా అంటే కేటీఆర్ కు ఎందుకు అంత కోపమొచ్చిందో పక్కన పెడితే నిజంగానే ఇసుక మాఫియాలేదా ? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో సిరిసిల్ల లో ఇసుక మాఫియా బరితెగింపును కళ్ళకుకడుతుంది......... |
ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....... |
Dalit woman was allegedly lynched by a mob of upper caste menAn elderly Dalit woman was allegedly lynched by a mob of upper caste men in Agra on Wednesday, after villagers thought she was a witch. The accused fled the village, cops said........ |
ʹబంగారు తెలంగాణʹ సాకారానికి ఈ ఫ్రెండ్లీ పోలీసింగే మార్గం !అప్పుడు అర్దరాత్రి 1 గంటయ్యింది. ఆ టైంల ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ కోసం ఎంత కష్టపడుతున్నడో గుర్తొచ్చింది. తాను కూడా బంగారు తెలంగాణ కోసం కష్టపడటంలో బాగంగా రాత్రి 1 గంటకు పోలీసోళ్ళనేసుకొని రాజు ఇంటిమీదికి పోయిండు. రాజు ఇచ్చిన పైసలు ఎక్కడ పెట్టినవ్ అని అడుగుతూనే రాజు తల్లి బాలమణి మీదపడి కొట్టడం మొదలుపెట్టారు........ |
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ |
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ |
యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు |
నేటి నుంచి అమర వీరుల సంస్మరణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు |
త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల |
భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! |
RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం |
పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన |
మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ |
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు! |
కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |