Six people beaten by mob for allegedly carrying buffalo calves in DelhiSix people were beaten Saturday by a mob in Haridas Nagar area of New Delhi for allegedly carrying buffalo calves. The mob also reportedly vandalised the vehicles in which the calves were being carried. Delhi Police has registered an FIR and is currently investigating the scene....... |
Bajrang Dal activists killed my husband: Widow of man lynched in JharkhandThe wife of the man who was lynched in Jharkhandʹs Ramgarh district on suspicion of carrying beef has alleged that the mob that beat her husband to death mostly included Bajrang Dal activists. ʹThey were rogues owing allegiance to the Bajrang Dal,ʹ Mariam Khatoon told....... |
ఎమ్మెల్యే కుమారుడి దుర్మార్గం...ఇద్దరు దళిత బాలలను చంపేసి పాతి పెట్టాడుఅసలే ఎమ్మెల్యే కొడుకు, అందులోనూ అధికార పార్టీ .... డబ్బు, అధికారం తెచ్చిన మధంతో దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఇద్దరు చిన్నారులను హత్య చేసి ఇసుకలో పాతిపెట్టాడు. ఆ దుర్మార్గుడి ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా దళితుల పోరాటాన్ని అణచడానికి ఆ బీజేపీ నేత ఇద్దరు దళిత పిల్లలను హత్య చేశాడు.....
... |
1 Dead In Mob Lynching On Train, Blood In Coach Shows Extent Of ViolenceA 16-year-old has died after he was attacked, along with three other young men traveling with him, in what appears to be a hate crime - they were attacked by other passengers on a train in Haryana last night and then thrown off the train when it pulled into a station at Asavati, just 20 kilometres from Delhi....... |
Fake currency notes, printers seized from BJP leaderʹs housePolice have detained BJP leader Rakesh and his brother Rajesh in connection with the seizure even as the raids were on till the report was filed....... |
సీఎం ఆదేశాలతో...బహిర్భూమికి వెళ్ళిన మహిళల ఫోటోలు తీశారు.. అడ్డుకున్నందుకు కొట్టి చంపారు.స్త్రీలు బహిర్భూమికి వెళ్తుంటే వాళ్ళ సెల్ ఫోన్లలో ఫోటోలు తీసేవాళ్ళను ఏమంటారు. పోకిరీలు... జులాయీలు... ఈవ్ టీజర్లు.... అలా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తే అట్లాంటివాళ్ళను ఏమనాలి ? బ్లాక్ మెయిలర్స్ అనే కదా అంటారు. అలా ఫోటోలు తీసేవాళ్ళను అడ్డుకుంటే అలా అడ్డుకున్నవాళ్ళను కొట్టి చంపేవాళ్ళను ఏమంటారు ? హంతకులనే కదా ! కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ....... |
Former Jharkhand CM Hemant Soren calls police encounter with Maoist ʹfakeʹ, demands probeThe opposition parties have termed the encounter between police and Maoist guerrillas in Giridih earlier in June as "fake" and demanded a judicial probe. The encounter had claimed one life........ |
RSS worker confesses their role in Muslim youthʹs killing in Kerala, footage submitted to courtIn a significant turn to the Fazal murder case in Kerala, a RSS worker who is in custody in another case has reportedly made a confession that the National Development Front worker at Thalassery, was hacked to death by a group of RSS workers, including him....... |
సచివాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం - మంత్రే కారణమని సూసైడ్ నోట్తెలంగాణ సచివాలయంలో ఓ రైతు ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. నిర్మల్ జిల్లా తిమ్మాపూర్కు చెందిన దేవన్న భార్య, ఇద్దరు ఆడపిల్లలతో కలిసి సచివాలయంలోకి వచ్చి సి.బ్లాక్ ఎదుట పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి....... |
సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరిపై మతోన్మాదుల దాడిఆ మతోన్మాదులు ఇవ్వాళ్ళ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై దాడికి యత్నించారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయంలో ఈ సంఘటన జరిగింది...... |
అవినీతిలో నెంబర్1 స్థానంలో భారత్భారత్ నెంబర్ 1 స్థానంలో ఉందట... ఇది ఉప్పొంగిపోయే విషయమేమీ కాదు. ఎందుకంటే నెంబర్ 1 గా నిల్చింది అవినీతిలో...అవినీతి విషయంలో భారత్ అగ్రస్థానంలో ఉందని ʹట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ʹ అనే సంస్థ ప్రకటించింది....... |
పాలకుల క్రూరత్వం: గిట్టుబాటు ధర అడిగినందుకు రైతులపై కాల్పులు,ఐదుగురు మృతి !తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కావాలని, రుణాలు మాఫీ చేయాలని రోడ్డెక్కిన రైతులపై మధ్యప్రదేశ్ పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. దాంతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయాలపాలయ్యారు. అయితే పోలీసులు కాల్పులు జరపలేదని నిరసనకారులే కాల్పులు జరిపారని అందువల్లే రైతులు మరణించారనే బరితెగింపు...... |
ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు అన్నీ బూటకమే - CRPF ఐజీ సంచలన రిపోర్ట్ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు లొంగిపోయి ఇతర కేసుల్లో అరెస్టయిన వారిని, చిల్లర దొంగలను, వారూ దొరకనప్పుడు అమాయకులను పట్టుకెళ్లి కాల్చి చంపుతారని ఆయన వివరించారు. చిల్లర దొంగలను, అమాయకులను పట్టుకెళ్లినప్పుడు వాళ్లను కొన్ని రోజులు రహస్యంగా నిర్బంధించి ఉంచుతారని, వారి గురించి ఎవరు ఫిర్యాదు చేయకపోతే వారి ఎన్కౌంటర్ త్వరగా పూర్తవుతుందని అన్నారు...... |
I wrote on Facebook what I witnessed in Bastar: suspended jailer Varsha Dongrevarsha Dongre, the suspended assistant jail superintendent of the Raipur Central Jail in Chhattisgarh, has sent a 376-page reply to a show cause notice from her superior, deputy jail superintendent RR Rai...... |
బాలికల బట్టలిప్పించి.. కరెంటు షాక్ ఇచ్చారు.. అది బయటపెట్టిన అధికారిణిని మాయం చేశారు !14 నుంచి 16 సంవత్సరాల వయసున్న గిరిజన బాలికలను పోలీసు స్టేషన్లో వివస్త్రలను చేసి హింసించడం నేను కళ్లారా చూశాను. వారి శరీర భాగాలకు కరెంటు షాక్ ఇస్తూ పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. మైనర్లపై వాళ్లు థర్డ్ డిగ్రీని ఎందుకు ప్రయోగించారు?. ఆ బాలికలను తక్షణ వైద్యం చేయించాలని నేను ఆదేశాలు ఇచ్చాను....... |
దళితుల పెండ్లికి బ్యాండ్ మేళమా అని ఉగ్ర కుల ఆగ్రహం...మంచి నీళ్ళ బావిలో కిరోసిన్ కలిపి రాక్షసానందం తన కూతురు మమత పెండ్లి ఏప్రెల్ 23 న నిర్ణయించాడు. పెండ్లి కొడుకు బృందాన్ని ఆహ్వానించేందుకు బ్యాండ్ మేళంతో కలిసి ఊ రేగింపుగా వెళ్ళాడు. అయితే అప్పటికే ఉగ్ర కుల పెద్దలు చందర్ ను బెధిరించారు. ఆ పెండ్లి లో ఒక్క డోల్ తప్ప మరే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించినా సాంఘిక బహిష్కారం చేస్తామని హెచ్చరించారు...... |
దేవుడు లేడన్నందుకు ఓ విద్యార్థిని దారుణంగా కొట్టి చంపారువందల మంది చుట్టుముట్టి కర్రలతో, ఇనుప రాడ్ లతో, రాళ్ళతో విచక్షణా రహితంగా కొట్టి చిత్ర హింసలు పెట్టి చంపారు. శరీరంపై బుల్లెట్ గాయం కూడా ఉంది. దాడిలో 4 వేల మంది పాల్గొన్నారు. దాడి చేస్తున్నంతసేపూ ఆవేశ పూరితంగా నినాదాలు చేశారు........ |
సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?26 ఏండ్ల ఫరూఖ్ అహ్మద్ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ........ |
అంబేద్కర్ జయంతి రోజు... అంబేద్కర్ సాక్షిగా దళితుడి పై కాశాయ మూక దుర్మార్గపు దాడి !డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సంధర్భంగా.... అంబేద్కర్ సాక్షిగా... కాశాయ మూక ఓ దళిత యువకుడిని చితక బాదింది. కాశాయ పోలీసులు ఆ దళిత యువకుడినే అరెస్టు చేసి కేసు పెట్టారు....
... |
తలలు నరకడానికి శిక్షణ ప్రారంభం !యోగీ ఆధిత్యానాథ్ నాయకత్వంలో ఆయోధ్యలో రామ మందిరం నిర్నిస్తామని, దానికి ఎవరైనా అడ్డొస్తే తలలు నరికి వేస్తామని మూడు రోజుల కింద ప్రకటించిన ఆయన అందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. దూల్ పేటలో సాయుధ శిక్షణ ప్రారంభించాడు....... |
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ |
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ |
యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు |
నేటి నుంచి అమర వీరుల సంస్మరణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు |
త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల |
భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! |
RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం |
పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన |
మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ |
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు! |
కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |