భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీభారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి, |
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరికవరవరరావుకు మూడు రోజులుగా జలుబు, జ్వరంతో శుక్రవారం టెస్టులు చేయించగా, మళ్లీ కోవిడ్ వచ్చిందని శనివారం రిపోర్టులు వచ్చాయి. |
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావుమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్ తిన్నట్లుగా ఉన్నది. |
సిలంగేర్, హస్దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధంఛత్తీస్గఢ్లోని హస్దేవ్ అరణ్య, కర్ణాటకలోని బెంగుళూరులోని గాంధీ భవన్ ఒకదానికొకటి చాలా దూరంగా ఉన్నాయి, రెండింటి భౌగోళికత చాలా భిన్నంగా ఉంటుంది, అయితే మే 30న చర్చలో వచ్చిన వార్తలకు ఒకే కాలక్రమం, అంతర్ సంబంధం ఉన్నాయి. |
చెర సాహిత్య సర్వస్వం పునర్ముద్రణ... మీ కాపీని ముందస్తుగా బుక్ చేసుకోండి..చెరబండరాజు అమరుడై నలభయ్యేళ్లవుతోంది. రాజ్య నిర్బంధం, తీవ్ర అనారోగ్యం మధ్యనే ఆయన రచనా జీవితం గడచింది. |
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు2021న, జార్ఖండ్లోని లాతెహార్ జిల్లా, గరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పిరి గ్రామంలో నివసిస్తున్న 24 ఏళ్ల బ్రహ్మదేవ్ సింగ్ ను(ఖార్వార్ తెగ), నక్సల్ సెర్చ్ ఆపరేషన్లో పేరుతో భద్రతా దళాలు హత్య చేసాయి. |
పూంబాడ్ లో జరిగిన రాకెట్ దాడిపై ఆదివాసీల ఆగ్రహంబీజాపూర్-దంతెవాడ జిల్లా సరిహద్దులో, బీజాపూర్ జిల్లా, బీజాపూర్ బ్లాక్లోని గంగలూర్ తహసీల్ పరిధిలోని పుస్నార్ పంచాయతీలో అటవీ ప్రాంతం మధ్యలో వున్న పూంబాడ్ (బడ్డేపారా) గ్రామంలోని ఆదివాసీలు తమ గ్రామంపై జరిగిన |
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖేకవి, కబీర్ కళా మంచ్ సాంస్కృతిక కార్యకర్త సాగర్ గోర్ఖే జైలులో పరిపాలనా దుర్వినియోగం, మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా మే 20వ తేదీ రాత్రి 7 గంటల నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. |
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలుబుధవారం సాయంత్రం 8 గంటల సమయంలో, బాంకే బజార్ బ్లాక్ పరిధిలోని లుతువా తోలా బాబు రామ్దిహ్ గ్రామంలోని పెద్ద మర్రి చెట్టు కింద కట్టిన గట్టుపైన ఆజ్ఞాత వ్యక్తులు ఒక మృతదేహాన్ని ఉంచి వెళ్ళిపోయారు. |
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లుఈ దేశ జీవితంలో ఒక సంవత్సరం గడిచిపోయింది, శాంతియుత నిరసనలో ప్రజలు తమ జీవితాలను పణంగా పెట్టి, న్యాయం దొరకని ఒక సంవత్సరం పూర్తిగా గడిచిపోయింది. యువకుల విశ్వాసానికి మార్గాన్ని చూపే సంవత్సరం; నిరాశ, ఆవిశ్వాసాల మరో మార్గాన్ని చూపుతున్న పురాతన, విరక్త రాజకీయాల సంవత్సరం. |
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపుకొద్ది రోజుల క్రితం ప్రబల మూలవాసీ రాష్ట్రం అసోం నుండి దేశీయ వ్యవహారాల మంత్రి, కరుడుగట్టిన హిందుత్వ దుష్ట శక్తి అమిత్ షా 2024 వరకు దేశ జనగణనాల డిజిటలైజేషన్ పూర్తవుతుందని ప్రకటించాడు. |
యేడాది సిలింగేర్ ఏం చెబుతోంది? - ధరణి2021 మే 12, దండకారణ్య ఉద్యమాల చరిత్రలో ఒక విశిష్ట స్టానాన్ని సంతరించుకున్న దినంగా నిలిచిపోతుంది. |
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడుభీమా కోరేగాం కేసులో నిందితురాలు షోమా సేన్ భర్త తుషార్ కాంతి భట్టాచార్యకు మే 9 న ఫోన్ చేశాను. ఆమె నాలుగు సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతుండగా, ఆయన ఒంటరిగా బైట అనుభవిస్తున్న వేదన కథను నాతో పంచుకోగలరా |
ఛత్తీస్గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక2022, ఏప్రిల్ 14-15 అర్ధరాత్రి బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన బోట్టెటాంగ్, మెట్టగూడెం (ఉసూర్ బ్లాక్), దులేద్, సక్లేర్, పొట్టేమంగి (కొంటా బ్లాక్) గ్రామాలపై డ్రోన్లను ఉపయోగించి బాంబు దాడి చేశారు. |
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలుశ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, దాని ఫలితంగా దాదాపు అంతర్యుద్ధ స్థాయిలో సాగుతున్న ఘర్షణలు, పాలక పక్ష దుర్మార్గాలు పత్రికల్లో చదివే ఉంటారు, టీవీలో చూసే ఉంటారు. నేనిక్కడ శ్రీలంక పరిణామాల్లో గుర్తించదగిన నాలుగు సంగతులు, వాటికీ భారత సమాజానికీ పోలికలు మాత్రం చెప్పదలచాను: |
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్తన ప్రేమ-ప్రతిఘటనల జ్వాల నిరంతరం జ్వలిస్తూనే ఉండాలని జరుపుతున్న పోరాటం ఏ తేదీన ఏ మలుపు తిరిగిందో, ఏ తేదీన ఏమి ఎదురైందో ఆ తేదీలను ఒకటొకటిగా తన జ్ఞాపకం నుంచి తవ్వి తీస్తూ ఉంటుంది రచయిత్రి సహ్బా హుసేన్. ఆమె సహచరుడు, |
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్సిలింగేర్.. ఒక ఊరి పేరు. కానీ ఆ పోరాటం ఆ ఊరిదే కాదు. ఆ ఊళ్లో మొదలైంది. నిజానికి ఇలాంటి పోరాటాలు గత ముప్పయ్యేళ్లుగా చాలా పల్లెలు చేస్తున్నాయి. కానీ సిలింగేర్లో మొదలైన పోరాటం అనేక గ్రామాలకు అంటుకుంది. పక్క రాష్ట్రానికి చేరుకుంది. |
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమతయేటా మేలో రెండవ ఆదివారం ప్రపంచ అమ్మల దినం జరుపుకుంటున్నాం. ఈసారి ప్రపంచ అమ్మల దినం యుద్ధం మధ్యలో జరుపుకోవలసి వస్తున్నది. ఈ అన్యాయపూరితమైన, దుర్మార్గమైన సామ్రాజ్యవాదుల యుద్ధ క్రీడలో బిడ్డలను |
నాగరాజు హత్యను ఖండించిన ముస్లిం థింకర్స్ డయాస్ముస్లిం అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారన్న ఆక్రోషంతో దళితుడైన నాగరాజును ఆమె బంధువులు హత్య చేయడాన్ని ముస్లిం ఆలోచనాపరులం నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. |
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబుమావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని |
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు! |
కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |
అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ! |
సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన |
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు |
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC |
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్ |
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక |
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం |
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ |
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ |
ఆదివాసీల అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ |
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు |
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ |
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు |
మార్గదర్శి - అల్లం రాజయ్య...Part 2 |
మార్గదర్శి - అల్లం రాజయ్య...Part 1 |
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ |
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు |
సిలంగేర్, హస్దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం |
చెర సాహిత్య సర్వస్వం పునర్ముద్రణ... మీ కాపీని ముందస్తుగా బుక్ చేసుకోండి.. |