కుల రహిత - మత రహిత అస్తిత్వం కోసంమతం చెప్పడానికి నిరాకరిస్తున్నవారు మన దేశంలో లక్షల్లోనే ఉన్నారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. మాకు ఏ మతము వద్దు అని అనేకమంది దశాబ్దాలుగా ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు. 1957 - 58లలో స్వాతంత్ర సమరయోధులు , ప్రముఖ నాస్తికులు గోరా దంపతులు తమ పిల్లల ( సమరం, విజయం) విషయంలో మతరహితులు గా ప్రకటించుకునే అవకాశం ఇవ్వాలని కోరగా , అప్పటి అసెంబ్లీ సమావేశాలలో ఈ విషయం... |
ఆందోళనకరంగా దేశ ఆర్థిక వ్యవస్థ... 5 శాతానికి దిగజారిన జీడీపీవృది రేటు ఏడేళ్ళ కనిష్టానికి పడిపోయింది. 2019-20 సంవత్సరం మార్చితో ముగిసిన తొలి త్రైమాసికంలో మన దేశ స్థూల జాతీయ ఆదాయం (జీడీపీ) వృద్ధి రేటు 0.8 శాతం తగ్గి 5 శాతానికి చేరింది. ... |
ʹప్రతిపక్షాల చేతబడి వల్లే బీజేపీ నేతలు చనిపోతున్నారుʹబీజేపీ నేతలపై ప్రతిపక్షాలు చేతబడి చేస్తున్నాయని బీజేపీ ఎంపీ సాధ్వి ప్రఙ్ఞాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేతలు బాబూలాల్ గౌర్, అరుణ్ జైట్లీలకు నివాళులర్పించేందుకు ఏర్పాటు చేసిన సంతాప సభలో ప్రఙ్ఞా ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ... |
పోలీసుల దుర్మార్గం - వింటేనే ఒళ్లు జలదరించే చిత్రహింసలుకరెంట్ షాక్లు, మర్మాంగాలకు ఇటుకలను వేలాడదీయడం, అత్యాచార బెదిరింపులు, లైంగిక దాడులు, నగ్నంగా వేలాడదీయడాలు, మర్మావయవాల్లో కారం దూర్చడం, తలకిందులుగా వేలాడదీయడాలు... ఖైదీల పట్ల హర్యానా పోలీసులు అనుసరిస్తున్న హింసాత్మక చర్యల్లో మచ్చుకు కొన్ని ఇవి. తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైన ఒళ్లు గగుర్పొడిచే కఠోర వాస్తవాలివి.
... |
కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!కశ్మీర్ లో అంతా సవ్యంగా ఉందని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కశ్మీర్ ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరచలేదు. అది ఒక అరిగిపోయిన మాట అయిపోయింది. తెలివితేటల వెలుగు కోల్పోయిన అబద్ధం అది. కశ్మీరీలకు ఆసక్తి కలిగించేదేమంటే, ప్రజల సొంత మేలు కోసం వారి మీద ఇలా విరుచుకుపడడం అవసరమైందనే ప్రభుత్వ ప్రచారంలోని తర్కాన్ని ప్రపంచం ఎట్లా ఆమోదిస్తున్నదనేదే.... |
కశ్మీరీ విద్యార్థుల కన్నీటి గాథలు
ʹసోషల్ మీడియాలో కశ్మీరీ యువతులను పెళ్ళి చేసుకోచ్చు అని పోస్టులు పెడుతున్నారు. అవన్ని చూసి చాలా బాధ కలిగింది. మా అమ్మ, చెల్లి అక్కలకు గౌరవమే లేదు. వారందరిని వస్తువులాగా చూస్తున్నారు. వీరందని చూస్తుంటే చాలా భయమేస్తోంది. ఇప్పటి వరకు నా మనసులో ఆజాద్ కశ్మీరు అనే విషయం రాలేదు. నేను ఎప్పుడూ ఒక భారతీయుడిలానే మాట్లాడాను. కానీ ఇప్పుడు దేశం నేను అనుకున్నట్టు నాది... |
మానసిక సమస్యలతో కశ్మీర్ ప్రజలు - నిండిపోతున్న ఆసుపత్రులుప్రజలు మానసిక జబ్బుల భారిన పడుతున్నారు. మతిస్తిమితం కోల్పోవడం, తీవ్ర ఆందోళనకు గురవ్వడం, విపరీతంగా భయాందోళనలతో రోధిస్తూ పలువురు అపస్మారక స్తితికి చేరుకుంటున్నారు. గడిచిన 12 రోజుల్లో... మానసిక సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని SHMS ఆసుపత్రి వైద్యులు ... |
ఏం సాధిస్తారక్కడ...??మాయమైపోయిన పిల్లలు మళ్లీ తిరిగి తల్లులపొత్తిళ్లకు చేరతారా?... |
హద్దుల్లేని మత పిచ్చి - మూర్ఖత్వం అనంతంబస్సో, రైలో, విమానమో నడుపుతున్నది ముస్లిం అని తెలిస్తే మధ్యలో గెంతెయ్యాలి . ఈవీఎం మెషీన్లని తయారుచేసేవాడు ముస్లిమో క్రిస్టియనో అయితే వోటేయ్యడం మానెయ్యాలి. ఇమిగ్రేషన్ కౌంటర్లో వున్నది ముస్లిమో, క్రిస్టియనో అయితే విమానమెక్కకుండా వెనక్కి వచ్చేయాలి. ఇంతకీ క్రిస్టియన్లు కనిపెట్టిన నడుపుతున్న ట్విట్టర్, పేస్బుక్ లను వాడడం మానెయ్యాలి. ముస్లిం దేశాల గాలి సోకకుం... |
కులాంతర పెండ్లిళ్ళు, సెల్ ఫోన్లు బ్యాన్... స్త్రీలపై 12 గ్రామాల తీర్మానం, మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేగుజరాత్ రాష్ట్రం బనస్కాంత జిల్లా దంతేవాడ తాలూకాలోని 12 గ్రామాల్లోని ఠాకూర్లు ఈ నెల (జూలై, 2019) 14 న సమావేశమయ్యారు. ఠాకూర్లు అంటే ఆ కులపు స్త్రీ పురుషులందరూ కాదు మగోళ్ళు మాత్రమే అన్ని గ్రామాల్లోని 800 మంది మగోళ్ళు సమావేశమయ్యారు. సమాజం మనువు చెప్పినట్టు నడవడం లేదని గుండెలు బాదుకున్నారు. పిల్లలు మన చేతుల్లో లేకుండా పోతున్నారని, మగ పిల్లలు ఎలా ఉన్నా పర్వా... |
కోటీశ్వరుల పెళ్లి... 40 టన్నుల చెత్త !యోగా గురు బాబా రాందేవ్ బాబా, బాలీవుడ్ ప్రముఖులు హాజరైన ఈ పెళ్లిళ్లపై కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు. భారీ ఖర్చులతో జరిపే పెళ్లిళ్లు పర్యావరణానికి ప్రతికూలమని అందులో పేర్కొన్నారు. అయితే కోర్టు ఇందులో జోక్యం చేసుకోకపోవడంతో యథావిధిగా ఆ పెళ్ళిళ్ళు జరిగిపోయాయి.... |
ఇంటర్ లో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య చేసుకున్న చిన్నారి.. రీవెరిఫికేషన్ లో పాసయ్యింది !అనామిక...ఈ చిన్నారి ప్రగతి మహా విద్యాలయలో ఇంటర్ సీఈసీ చదువుకుంది కష్టపడి చదివింది. పరీక్షలు కూడా చాలా బాగా రాసింది. కచ్చితంగా పాసై తీరుతాననే నమ్మకంతో ఉంది. ... |
అడ్మిషన్ అప్లికేషన్ లో మతంతో పాటు మానవత్వం అనే ఆప్షన్....కలకత్తా కాలేజ్ గొప్ప నిర్ణయంఇప్పుడు కుల రహిత ,మత రహితంగా జీవించాలనుకునే వారికి కొత్త ఆశలు కల్పిస్తూ కలకత్తాలోని బెతూన్ కాలేజ్ ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. తమ కాలేజ్ లో చేరేవారికోసం అడ్మిషన్ ఫారంలో హిందూ, ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధ, సిక్కు మతాలతో పాటు ʹమానవత్వంʹ అనే ఆప్షన్ కూడా ఇచ్చింది. ... |
దేశంలో 45 ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టిన నిరుద్యోగంమన దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ళ రికార్డును బద్దలుకొట్టి ఇప్పుడు 6.1శాతానికి చేరింది. పట్టణ నిరుద్యోగం 7.8 శాతంగా నమోదయ్యింది. ... |
అతనేం చేసిండు? | కాసుల లింగారెడ్డిజనారణ్యంల రాజ్యం పులినుంచి రక్షించేందుకు
అమాయకపు గొర్రెలకు తిరుగబడు దిక్కులు చూపిండు
నీరసించిన తరగతి గదులకు
కొస్సెగ పెన్సిల్లు చెక్కుడు నేర్పిండు... |
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.... |
పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలుమంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.... |
చేపలమ్ముకుంటూ చదువుకోవడమే నేరమయ్యింది !హానన్ హమీద్ ... ఉన్నట్టుండి ఈ పేరు కేరళలోని సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది. కేరళలోని త్రిసూరుకి చెందిన డిగ్రీ చదువుతోన్న 19 ఏళ్ళ ఈ అమ్మాయి బతుకుబండిని లాగేందుకు చేపలు అమ్మింది. ఈవెంట్ మేనేజ్మెంట్ చేసింది. ట్యూషన్లు చెప్పింది. రేడియో ప్రోగ్రామ్స్ కూడా చేసింది. ... |
ʹమతం పేరుతో హింసను రెచ్చగొడుతున్నారుʹదేశంలో మతం, మనోభావాల పేరుతో రోజురోజుకి దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని హేతువాది బాబు గోగినేని. కత్తిమహేష్ లపై అక్రమ కేసులు బనాయించారు. కత్తి మహేష్ ని శాంతి భద్రతల పేరుతో నగర బహిష్కరణ చేశారు. ... |
ఏడవకు బిడ్డా - గుగివా థియాంగోదుర్మార్గమైన ఆ వలస పాలనను కూలదోయడానికి, స్వయంపాలన సాధించడానికి ప్రయత్నించిన గికుయు వీరయోధుల మౌమౌ సాయుధ తిరుగుబాటు కథ. భిన్న ధ్రువాలలో జీవిస్తున్న యువతీయువకుల అనురాగపు కథ.... |
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ |
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ |
యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు |
నేటి నుంచి అమర వీరుల సంస్మరణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు |
త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల |
భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! |
RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం |
పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన |
మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ |
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు! |
కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |