అదానీపై కథనానికి అరెస్టు వారెంట్ !అదానీ గ్రూపు దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో గుజరాత్ కుచ్ జిల్లా కోర్టు ప్రముఖ పాత్రికేయుడు పరణ్జోయ్ గుహా ఠాకుర్తాకు అరెస్టు వారెంటు జారీచేసింది.
ఐపీసీ సెక్షన్ 500 కింద నమోదైన కేసులో ఠాకుర్తా ను అరెస్టు చేయాలని మేజిస్ట్రేట్ ప్రదీప్ సోని న్యూ ఢిల్లీ నిజాముద్దీన్ పోలీసులను ఆదేశించారు. ... |
ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానంహర్యాణాలోని 60 గ్రామాలు భారతీయ జనతా పార్టీ (బిజెపి), జాననాయక్ జనతా పార్టీ (జెజెపి) నాయకుల ప్రవేశాన్ని నిషేధించాయి. రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు తెలుపుతున్న బిజెపి-జెజెపి మంత్రులు, ఎమ్మెల్యేలను బహిష్కరించాలని అనేక గ్రామాలు పిలుపునిచ్చాయి.... |
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపురైతుల సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ నుంచి భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ భూపేందర్ సింగ్ మాన్ వైదొలగడంపట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.
... |
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్కేంద్రం తీసుక వచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతులు, కేంద్రం మధ్య ఉన్న ప్రతిష్టంభనను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు నియమించిన నలుగురు కమిటీలో నుండి తాను తప్పుకుంటున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు భూపిందర్ సింగ్ మాన్ గురువారం చెప్పారు. ... |
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్రకేంద్ర బీజేపీ సర్కార్ తీసుక వచ్చిన రైతు వ్యతిరేక, కార్పోరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ తో ఢిల్లీ సరిహద్దుల్లో 43 రోజులు రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా పౌరహక్కుల సంఘం, తెలంగాణ శాఖ పాదయాత్రను చేపట్టింది. జగిత్యాల జిల్లాలో రెండు రోజులపాటు సాగే ఈ యాత్ర ఈ నెల 10వ తేదీన... |
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలుజనవరి 26న రిపబ్లిక్ డే రోజున ఢిల్లీకి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో ʹట్రాక్టర్ కిసాన్ పరేడ్ʹ నిర్వహిస్తున్నట్లు క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్ పాల్ ప్రకటించారు.... |
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్హర్యాణా మున్సిపల్ ఎన్నికల్లో వ్యవసాయ చట్టాల ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపించింది. బీజేపీ - జన నాయక్ జనతా పార్టీ (జేజేపీ) కూటమికి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురు దె... |
విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్షవిశాఖ సెంటర్ల్ జైల్లో 50 మంది మహిళా ఖైదీలు బుధవారం నుండి నిరాహార దీక్ష చేపట్టారు. కరోనాను సాకుగా చూపి కుటుంబ సభ్యులను కలవనివ్వకుండా చేయడాన్ని నిరసిస్తూ ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టారు.... |
బీజేపీకి లొంగిపోయిన కేసీఆర్... అందుకే వ్యవసాయ చట్టాలపై యూ టర్న్..... పౌరహక్కుల సంఘంBJP కేంద్రప్రభుత్వం అంబానీ, అదాని కార్పొరేట్లకు లబ్ధిచేకూర్చడానికి తెచ్చిన నూతన వ్యవసాయచట్టాలకు అనుగుణంగా,తెలంగాణ ముఖ్యమంత్రి KCR యూటర్న్ తీసుకోవడాన్ని పౌర హక్కుల సంఘం రైతు వ్యతిరేక చర్యగా భావిస్తోంది.... |
రైతాంగ ఉద్యమం ఎఫెక్ట్: బీజేపీకీ మాజీ ఎంపీ రాజీనామారైతు వ్యతిరేక చట్టాలను తీసుక వచ్చిన తమ పార్టీ రైతులపట్ల అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ మాజీ ఎంపీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రైతుల కష్టాలపై స్పందించని తమ పార్టీ నేతలు, ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన... |
ప్రభుత్వం ముందు 4 అంశాల ఎజెండా ఉంచిన రైతులు - 29 న చర్చలకు సిద్దమని ప్రకటనకేంద్ర బీజేపీ సర్కార్ తో చర్చలు జరపడానికి ఉద్యమిస్తున్న రైతు సంఘాలు అంగీకరించాయి. ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు చర్చలకు వస్తామని ప్రకటించిన రైతు సంఘాల సమాఖ్య చర్చలకు సంబంధించి నాలుగు అంశాల ఎజెండాని ప్రభుత్వానికి పంపింది.... |
రైతు ఉద్యమ సెగ: ఎన్డీఏ నుండి వైదొలిగిన మరో పార్టీకేంద్ర బీజేపీ సర్కార్ తీసుకవచ్చిన కార్పోరాట్ల అనుకూల రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో దేశవ్యాప్తంగా రైతాంగం చేస్తున్న ఉద్యమం నెల రోజులకు చేరింది. ఈ ఉద్యమం ఎఫెక్ట్ అనేక పార్టీలకు, నాయకులకు తగుతోంది. గతంలోనే ఎన్డీఏ నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి శిరోమణి అకాలీదళ్ వైదొలగగా ఈ రోజు మరో పార్టీ తాను కూడా ఎన్డీఏ నుండి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది... |
పీకేఎం కోటి అరెస్టు - ఖండించిన ప్రజాసంఘాలుప్రజాకళామండలి ప్రధాన కార్యదర్శి కోటి ని ఈ రోజు హైదరాబాద్ లో ఆయన ఇంట్లో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు దాదాపు 70 మందిపై అక్రమ కేసులు బనాయించి ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేశారు.... |
వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్న సిక్కుల మత గురువుమోడీ ప్రభుత్వం తీసుక వచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం చేపడుతున్న ఉద్యమంలో మరో ప్రాణం పోయింది. తమ పోరాటాన్ని కేంద్రం పట్టించుకోకపోవడంతో అసహనానికి గురైన హర్యానాకు చెందిన సిక్కు మత గురువు బాబారామ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు.... |
అసలు ʹతుక్డే తుక్డే గ్యాంగ్ʹ బీజేపీనే .... బీజేపీ మాజీ మిత్రపక్షంరైతుల ఉద్యమాన్ని ʹతుక్డే తుక్డే గ్యాంగ్ʹ నిర్వహిస్తోందంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రైతులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసాయి. చివరికి నిన్నటి దాకా బీజేపీకి మిత్రపక్షంగా ఉండి కేంద్ర సర్కారులో కూడా భాగస్వామిగా ఉండిన శిరోమణి అకాలీ దళ్... |
అస్సాంలో మళ్ళీ ప్రారంభమైన CAA వ్యతిరేక పోరాటంపౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా అస్సాంలో మళ్ళీ ఉద్యమం ప్రారంభమైంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఉద్యమాన్ని అస్సాంలో 18 సంస్థలు శుక్రవారం ప్రారంభించాయి, ఈ చట్టాన్ని రద్దు చేయాలని, జైలు శిక్ష అనుభవిస్తున్న కెఎంఎస్ఎస్ నాయకుడు అఖిల్ గొగోయిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
... |
రైతుల ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ డీఐజీ రాజినామాకేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు 18 రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతుగా , కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాడులకు నిరసనగా పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు) లక్మీందర్ సింగ్ జఖర్ తన పదవికి రాజినామా చేశాడు.... |
ʹముందు ఖాలిస్తానీ అన్నారు..తర్వాత పాకిస్తానీ అన్నారు..ఇప్పుడు మావోవాదీ అంటున్నారుʹకేంద్రం తీసుక వచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు చేస్తున్న ఉద్యమం 18వ రోజుకు చేరుకుంది. ఈ రోజు (ఆదివారం) జైపూర్, ఢిల్లీ రహదారిపై మార్చ్ నిర్వహించి ఆ జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని ప్రకటించిన రైతులు ఆ మేరకు వేలాది మంది బయలుదేరారు. రాజస్తాన్ నుండి, దక్షిణ హర్యాణా నుండి వేలాది వాహనాల్లో రైతులు బయలు దేరారు. ఆ రోడ్డ... |
రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !బీజేపీకి అనధికార ప్రతినిధి పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వల్లే దేశం సుభిక్షంగా ఉందనుకుంటుంది. అందుకే... అన్నదాతలను దేశద్రోహులుగా కించపరిచి ఆనందాన్ని పొందుతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల అత్యంత అమానవీయమైన కామెంట్లు చేసిన కంగనా రనౌత్ తాను కార్పోరేట్ పెరటి మెక్కనని మరోమారు నిరూపించుకుంది. ... |
రైతులపై పోలీసులను ఉసిగొల్పిన బీజేపీ ప్రభుత్వం చర్యలు దుర్మార్గం - CLCకేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగం తిరగబడింది. దేశరైతాంగ ప్రయోజనాలను కార్పోరేట్ కంపనీలకు తాకట్టుపెట్టే చర్యలను నిరసిస్తూ ఈ నెల 26, 27 తేదీలో పంజాబ్, హర్యానా, ఉత్తేరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన దాదాపు 1 కోటీ 20 లక్షల మంది రైతులు ఢిల్లీకి బయలు దేరగా మోడీ ప్రభుత్వం రైతులపై దాడికి తెగబడింది.... |
అదానీపై కథనానికి అరెస్టు వారెంట్ ! |
వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్ |
ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం |
అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు |
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు |
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్ |
సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి |
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ? |
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం |
తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ? |
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు. |
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర |
ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్యలు |
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్ |
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్ |
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక |
రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు |
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు |
రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ స్ట్రీట్ వెండర్స్ |
హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు |
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్ |
విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష |
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్ |
షహీన్ భాగ్ లో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి బీజేపీలో చేరిక - విమర్షలు రావడంతో బహిష్కరణ |
దొర మాటలు, చేతలు – అబ్బ ఎంత ఉల్టా పల్టా? -ఎన్ వేణు గోపాల్ |