రైతులపై పోలీసులను ఉసిగొల్పిన బీజేపీ ప్రభుత్వం చర్యలు దుర్మార్గం - CLCకేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగం తిరగబడింది. దేశరైతాంగ ప్రయోజనాలను కార్పోరేట్ కంపనీలకు తాకట్టుపెట్టే చర్యలను నిరసిస్తూ ఈ నెల 26, 27 తేదీలో పంజాబ్, హర్యానా, ఉత్తేరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన దాదాపు 1 కోటీ 20 లక్షల మంది రైతులు ఢిల్లీకి బయలు దేరగా మోడీ ప్రభుత్వం రైతులపై దాడికి తెగబడింది.... |
Dr. G.N. SAIBABA WENT ON HUNGER STRIKE FOR 10 DAYS - JAIL AUTHORITIES ASSURE IMPLEMENTATION OF HIS DEMANDSYesterday i.e 06.11.2020 late evening, Dr. G.N. Saibaba talked to his family members over a phone call from Nagpur Central Jail. Dr. Saibaba informed that he was on hunger strike for about 10 days from 28th October 2020 to 6th November 2020 since his demands previously agreed to were not implemented.... |
కామ్రేడ్ శేషయ్య మరణం ప్రజా ఉద్యమాలకు తీవ్ర నష్టం- మావోయిస్టు పార్టీ ప్రకటనపౌరహక్కుల సంఘ నాయకుడు, రెండు తెలుగు రాష్ట్రాల కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ కామ్రేడ్ శేషయ్య అమరత్వం సందర్భంగా సంతాపం తెలిఅయజేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు), కేంద్ర రీజినల్ బ్యూరో విదుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం ... |
హత్రాస్ వెళ్లాలనుకోవడమే అతడి నేరంహత్రాస్ వెళ్లేందుకు యత్నించిన మళయాళీ పాత్రికేయుడు సిద్ధికీ కప్పన్తో పాటు మరో ముగ్గురిని సోమవారం యూపీ పోలీసులు అరెస్టు చేసి Unlawful Activities (Prevention) Act (యూఏపీఏ) కింద దేశద్రోహం కేసు నమోదు చేశారు.... |
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ పోలీసులుకేరళకు చెందిన సీపీఐ మావోయిస్టు పార్టీ నాయకుడు డానిష్ బెయిల్ పై జైలు నుండి విడుదల కాగానే జైలు గేటు ముందే పోలీసులు మళ్ళీ అరెస్టు చేశారు. 5.10.2018 న అట్టప్పడి లో అరెస్టయిన డానిష్ గత 2 సంవత్సరాలు 4 నెలలుగా త్రిస్సూర్ హై సెక్యూరిటీ జైలులో ఉన్నాడు. ... |
వరవరరావును చంపకండి.. కుటుంబ సభ్యుల ప్రెస్ మీట్వరవరరావును జైళ్లో చికిత్స అందించకుండా చంపవద్దని.. దయచేసి ఆయనను ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని వీవీ సహచరి హేమలత విజ్ఞప్తి చేశారు.... |
Donʹt Kill Varavara Rao in Jail!We, the family members of Varavara Rao, world-renowned Telugu revolutionary poet and public intellectual, who is incarcerated in Navi Mumbaiʹs Taloja Jail, are very much worried about his deteriorating health. ... |
మూడురోజుల పాటు మావోయిస్టుల భారీ బహిరంగ సభ...వేలాదిగా పాల్గొన్న జనంజూన్ 18 నుండి 20 వతేదీ వరకు మూడు రోజులు... 10 వేల మంది ప్రజలు... 300 మంది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులు, 500 మంది జన మిలీషియా సభ్యులు....ఎర్ర జెండాల రెపరెపల మధ్య క్రీడా కార్యక్రమాలు...సాంస్కృతిక కార్యక్రమాలు.... నాయకుల ఉపన్యాసాలు.... ... |
జడ్జి లేక వరవరరావు బెయిల్ విచారణ మళ్లీ వాయిదా!ఇవాళ ముంబాయి ప్రత్యేక కోర్టులో జరగవలసిన బెయిల్ విచారణ మళ్లీ వాయిదా పడింది. రెగ్యులర్ జడ్జి రాకపోవడంతో విచారణను జూన్ 12కు వాయిదా వేశారు.... |
అధిక కరెంట్ బిల్లులను ప్రభుత్వమే భరించాలి...సీపీఎం డిమాండ్గత మూడు నెలల గృహ విద్యుత్ బిల్లులను సగటు చేయడం వల్ల స్లాబ్ మారి బిల్లులు పెరిగాయి. 50 యూనిట్లు లోపు వాడే వారు యూనిట్కు రు. 1.45లు చెల్లించేవారు స్లాబ్ పెరగడం వల్ల రు. 2.60లు కట్టాల్సి వస్తున్నది. ... |
వరవరరావు బెయిల్ పిటిషన్ పై విచారణ మళ్ళీ వాయిదామహారాష్ట్ర జైల్లో అనారోగ్యంతో ఉన్న ప్రముఖ విప్లవ రచయిత వరవరరావు బెయిల్ విచారణ మళ్ళీ వాయిదా పడింది. ఏప్రెల్ 15 నుండి వీవీ బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతోంది.... |
సీఏఏ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించిన ఇద్దరు ʹపింజ్రా తోడ్ʹ కార్యకర్తల అరెస్టుఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో ప్రజలపై జరిగిన దాడుల నేపథ్యంలో పోలీసులు అసలు దోషులను వదిలేసి బాధితులకు అండగా నిలబడ్డవాళ్ళను అరెస్టులు చేస్తున్నారు. ఒక వైపు లాక్ డౌన్ ఉండగా పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. తాజాగా నిన్న(23/05/2020) సాయంత్రం ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. ... |
యోగి సర్కార్ మరో దుర్మార్గ చర్య...ఆరు నెలల పాటు ఎస్మాఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ మరో దుర్మార్గమైనచర్యకు పాల్పడింది. ఇప్పటికే కార్మిక చట్టాలను కాలరాసిన ప్రభుత్వం ఇప్పుడు ఎస్మా ప్రయోగించింది. ఆరు నెలల పాటు అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) ప్రయోగిస్తూ యోగి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.... |
సూరత్ లో మళ్ళీ తిరగబడ్డ వలస కార్మికులు...పోలీసుల లాఠీచార్జ్, అరెస్టులుగుజరాత్ రాష్ట్రం సూరత్ లో వలస కార్మికులు మరో సారి తిరగబడ్డారు. కార్మికులు ఇలా తిరగబడి పోలీసులతో ఘర్షణ పడటం నెల రోజుల్లో దాదాపు ఇది ఆరోసారి. అనేక రాష్ట్రాల నుండి బతకడానికి సూరత్ వచ్చిన లక్షల మంది కార్మికులు లాక్ డౌన్ కారణంగా పనులు కోల్పోయారు. ... |
600 మంది ఖైదీలకు కరోనా... ఖైదీల తిరుగుబాటు ...పోలీసు కాల్పుల్లో 9 మంది మృతి !పెరూలోని మైగుల్ క్యాస్ట్రో-క్యాస్ట్రో జైలులో 600 మంది ఖైదీలకు కరోనా వైరస్ సోకడం, ఇద్దరు కరోనాతో చనిపోవడంతో జైలు లోని ఖైదీలంతా తమను విడుదల చేయాలంటూ తిరుగుబాటు చేశారు. వీరిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 9 మంది చనిపోగా వందలాది మంది తీవ్ర గాయాలపాలయ్యారు.... |
అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకోవడం వల్లే కరోనా వచ్చింది - మత పెద్ద మూర్ఖపు కామెంట్లుకరోనా లాంటి వైరస్ ల విజృంభణకు అమ్మాయిలు కురచ దుస్తులు ధరించడమే కారణమట ! పాకిస్తాన్ కు చెందిన మతాధికారి తారిక్ జమీల్ ఈ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమక్షంలోనే ఆయన ఈ మాటలు మాట్లాడాడు. ... |
కరోనా కాలంలో మీడియా స్వేచ్చ...180 దేశాల్లో భారత్ ది 142వ స్థానంమామూలుగానే మీడియాను తమ చెప్పుచేతుల్లో ఉంచుకోవాలని పాలకులు భావిస్తుంటారు. ఇక ఆ దేశం ఏదైనా సంక్షోభంలో ఉంటే...మీడియాను తమ కాళ్ళ కింద ఉంచడానికి మంచి అవకాసంగా భావిస్తారు. ... |
మహిళా జర్నలిస్టుపై UAPA కేసు - దేశవ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆరోపణఓ మహిళా ఫోటో జర్నలిస్టుపై జమ్ము కాశ్మీర్ పోలీసులు UAPA కేసు నమోదు చేశారు. జమ్ము కాశ్మీర్ లో ఫోటో జర్నలిస్టుగా పనిచేస్తున్న మస్రత్ జహ్రా తన ఫేస్ బుక్ పోస్టులతో యువతను రెచ్చగొడుతోందని, దేశవ్యతిరేక పోస్టులను పోస్ట్ చేస్తున్నట్టు తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.... |
కరోనా దెబ్బకు భారత్లో 40 కోట్ల మంది కటిక పేదరికంలోకి : ఐక్యరాజ్యసమితి నివేదికకరోనా తెచ్చిన నేటి పరిస్థితుల వల్ల భారత్ లో దాదాపు 40 కోట్ల మంది కటిక పేదరికంలోకి జారిపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.... |
We demand immediate and unconditional release of all political prisoners- DSUWhile a public health crisis grips the country and hits hard the masses, repression by this brahminical fascist state continue unabated.... |
ఫ్యాక్ట్ చెక్: ఎర్ర కోట వద్ద జాతీయ జెండాకు అవమానం జరగలేదు...ఖాలిస్తాన్ జెండా ఎగిరేయలేదు |
నిర్బందపు బారికేడ్లను బద్దలుకొట్టిన రైతులు - ఎర్రకోటపై రెపరెపలాడిన రైతు జెండా |
వ్యవస్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె |
ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ |
అదానీపై కథనానికి అరెస్టు వారెంట్ ! |
వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్ |
ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం |
అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు |
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు |
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్ |
సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి |
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ? |
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం |
తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ? |
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు. |
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర |
ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్యలు |
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్ |
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్ |
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక |
రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు |
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు |
రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ స్ట్రీట్ వెండర్స్ |
హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు |
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్ |