వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్కేంద్రం తీసుకవచ్చిన వ్యవసాయ చట్టాల గురించి ప్రచారం చేస్తున్న రైతులను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ... |
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?రైతులు పండించే మెతుకు మీద బ్రతుకుతున్న మనుషులుగా ఢిల్లీలో రైతులు ఎముకలు కొరికే చలిలో రాజ్యం పెడుతున్న హింసను కళ్ళుండి చూసి భరించలేక పౌర హక్కుల సంఘం వారికి మద్దతుగా నిలవాలని నిర్ణయించింది.... |
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరికఅనేక రాష్ట్రాల నుండి మహిళా రైతులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కడానికి సిద్దమవుతున్నారు. ట్రాక్టర్లర్యాలీలో తామే ముందుండబోతున్నామని ప్రకటించారు మహిళా రైతులు. ఇందుకోసం అనేక మంది మహిళలు ట్రాక్టర్లు నడపడంలో శిక్షణ తీసుకుంటున్నారు. ... |
మన్ కీ బాత్ కు వ్యతిరేకంగా పళ్ళాలు మోగించిన రైతులు... యూట్యూబ్లో మోడీకి డిజ్ లైక్ ల వెల్లువప్రధాని నరేంద్ర మోడీ అనుసరించిన పద్దతినే ఆయనకు నిరసనగా రైతులు అనుసరించారు. కరోనా లాక్డౌన్ కాలంలో మోడీ ఇచ్చిన పిలుపుతో ఆయన అభిమానులు పళ్ళాలు మోగించి, చప్పట్లు కొటిన్నట్టుగానే రైతులు ఇవ్వాళ్ళ నరేంద్ర మోదీ 72 వ మన్ కీ బాత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా పళ్ళాలు మోగించారు.... |
ట్రాక్టర్లతో పోలీసు బారికేడ్లను బద్దలు కొట్టి ముందుకు సాగిన రైతులు...ఉత్తరాఖండ్ లో తీవ్రమైన ఉద్యమంఉధమ్ సింగ్ నగర్ జిల్లా బాజ్ పూర్ లో వేలాది మంది రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా రైతులను అడ్డుకోవడాఇకి పోలీసులు రోడ్లపై బారికేడ్లను ఏర్పాటు చేశారు.... |
ముఖ్యమంత్రికి నల్ల జెండాలు చూపించిన రైతులపై హత్యాయత్నం కేసులుహర్యాణా ముఖ్యమంత్రికి నల్ల జెండాలతో నిరసన తెలిపిన రైతులపై హత్యాయత్నం కేసు బనాయించారు పోలీసులు. మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించడానికి మంగళవారం నాడు హర్యాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అంబాలాకు వచ్చారు. ... |
హెలిప్యాడ్ ను తవ్విపడేసిన రైతులు - ప్రోగ్రాం రద్దు చేసుకున్న డిప్యూటీ సీఎందుష్యంత్ చౌతాలా స్వంత నియోజకవర్గమైన జింద్ జిల్లాలోని ఉచానా కలాన్ కు ఈ రోజు రావాల్సి ఉంది. ఆయన రాక కోసం అధికారులు తాత్కాలిక హెలిప్యాడ్ ను సిద్దం చేశారు. దాంతో పెద్ద ఎత్తున రైతులు ఆ హెలీప్యాడ్ దగ్గరికి చేరుకొని హెలిప్యాడ్ ను తవ్వేశారు. చౌతాలాకు వ్యతిరేకంగా నల్ల జెండాలతో ప్రదర్శన నిర్వహించారు.... |
భార్యతో కెనడా యాత్రను మానేసి రైతులకు ఉచిత కటింగులు చేస్తున్న కురుక్షేత్ర యువకుడుహర్యాణా రాష్ట్రం కురుక్షేత్రలో ʹ క్రేజీ బ్యూటీ సెలూన్ʹ నడిపే లవ్ సింగ్ ఠాకూర్ కూడా తన షాపును తీసుకొని సింగు సరిహద్దులకు వచ్చాడు. ఓ ట్రాక్టర్ ట్రాలీలో కుర్చీలు, అద్దాలు, ఇతర సామాగ్రి వేసుకొని రైతుల కోసం వచ్చేశాడు లవ్ సింగ్. ... |
ఉద్యమంలో పాల్గొనడానికి 60 ఏండ్ల రైతు సాహసం...1000 కిలోమీటర్లు.. 11 రోజులు.. సైకిల్ పై ప్రయాణంకేంద్రం తీసుక వచ్చిన కార్పోరేట్ అనుకూల రైతుల వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా రైతాంగం చేస్తున్న పోరు 22వ రోజుకు చేరింది. ... |
అవార్డులను వాపస్ చేయడానికి రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ చేసిన క్రీడాకారులు - అడ్డుకున్న పోలీసులురైతు చట్టాల విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ క్రీడా రంగంలో వివిధ అవార్డులు అందుకున్న వారుఇవ్వాళ్ళ రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ నిర్వహించారు. ... |
జైల్లో మాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?అధికారానికి ఎదురు నిలిచి సత్యం పలికిన నేరానికి చెరసాలల్లో మగ్గుతున్న ప్రియమైన మిత్రులారా,
మా పేర్లు కళ్యాణి, తన్మయ్. బీహార్ ఈశాన్య కొసన అరారియా అనే చిన్న జిల్లాకు చెందినవాళ్లం. బీహార్ లో భూమిలేని నిరుపేదల మధ్య పనిచేసే జన జాగరణ శక్తి సంఘటన్ కార్యకర్తలం. ... |
BK16:నేను చేసిన తప్పేంటి? నా చార్జిషీటు నేనే రాసుకుంటున్నాను – ఫాదర్ స్టాన్ స్వామిగత మూడు దశాబ్దాలలో, ఆదివాసీలు, తమ ఆత్మగౌరవం, గౌరవంగా జీవించే హక్కు కోసం చేస్తున్న పోరాటంలో నన్ను నేను కలుపుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించాను. రచయితగా కూడా నేను వారి వివిధ సమస్యలను అంచనా వేయడానికి ప్రయత్నించాను. ... |
పోలీసుల సాక్షిగా హత్రాస్ బాదితులను బెదిరిస్తున్న ఠాకూర్లునిన్న హత్రాస్ కుటుంబాన్ని పరామర్శించిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పట్ల కొందరు ఠాకూర్లు దుర్భాషలతో రెఛ్చిపోయారు. పోలీసుల ముందే వారు అసభ్యంగా మాట్లాడుతున్నా ఖాకీలు ప్రేక్షక పాత్ర వహించారు.... |
హత్రాస్ బాధిత కుటుంబాన్ని బెదిరిస్తున్న జిల్లా మెజిస్ట్రేట్ -వీడియో వైరల్మరో వైపు బాధితురాలు కుటుంబంపై బెదిరింపులకు దిగుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులే కాదు సాక్షాత్తూ జిల్లా మెజిస్ట్రేట్ బెదిరిస్తున్నాడు. బాధితురాలి కుటుంబాన్నిజిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ లష్కర్ బెదిరింపులకు గురి చేస్తోన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.... |
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరునిషేధిత మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు వున్నాయనే ఆరోపణతో 10 నెలల క్రితం కేరళ పోలీసులు అరెస్టు చేసి ఎన్ఐఏకు అప్పగించిన అల్లన్ షుయబ్, త్వహా ఫసల్ అనే ఇద్దరు విద్యార్థుల పై చట్టవ్యతిరేక కార్యకలాపాలు (నివారణ) చట్టం కింద అభియోగాలు మోపి అరెస్టు చేశారు. సెప్టెంబర్ 9 బుధవారం నాడు వారికి కొచ్చిలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.... |
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీఆంధ్రా, ఒరిస్సా సరిహద్దు ప్రాంతం దట్టమైన అడవిలో పోలీసు నిర్బంధానికి వ్యతిరేకంగా ఆదివాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టు అగ్రనేతలకోసం పోలీసులు అడవినంతా జల్లెడ పడుతున్నపరిస్థితుల్లోనే భారీ ప్రదర్శన నిర్వహించటం సంచలనం రేపుతున్నది.... |
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్అడవిపదిర గ్రామం, వీర్నపల్లి మండలం,రాజన్న సిరిసిల్లా జిల్లాలో,గత పదిరోజుల క్రితం,100 మంది దళిత మరియు BC కుటుంబాల ప్రజలు 30 సంవత్సరాల నుంచి సాగుచేసుకుంటున్న భూముల్లో నుంచి ఖాళీచేయలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసులు దాడిచేసి పంటలను ధ్వంసం చేసి మరియు భూములను కందకాల గోతులు తవ్విన ఘటనపై,పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల ... |
తెలంగాణ:అన్నలకు అన్నం పెట్టారంటూ గ్రామాలపై పోలీసుల దాడులు.. అరెస్టులు.. చిత్ర హింసలుకొంరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం టొక్కిగూడా గ్రామస్తులైన ముగ్గురు ఆదివాసీలను అక్రమంగా తీసుకెళ్ళిన తెలంగాణ పోలీసులు వారిని తీవ్ర చిత్ర హింసలకు గురి చేస్తున్నట్టు పౌరహక్కుల సంఘం ఆరోపించింది. ఊరిలోకి వచ్చిన వందలాది మంది పోలీసులు తామిచ్చిన ఇంట్లోనే అన్నాలు వండుకొని తిని, ఊర్లో తుపాకులు పేల్చి అన్యాయంగా గ్రామస్తులను కొట్టారని, తమ గ్రామ పటేల్ కూడా దారు... |
పోలీసుల దాడులు,హింసలను నిరసిస్తూ ఆదివాసీల ర్యాలీఏవోబీలో పోలీసుల పదఘట్టనలతో పల్లెలు వణికిపోతున్నాయి. మావోయిస్టులున్నారనే సాకుతో గ్రామాల మీద పడి పోలీసులు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసుల దాడులు, హింసలకు వ్యతిరేకంగా విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలంలో ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ... |
సిఆర్ పి ఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ర్యాలీ...పోలీసులతో ఘర్షణచత్తీస్ గడ్ రాష్ట్రం బస్తర్ డివిజన్లోని బీజాపూర్ జిల్లాలోని గంగళూరు ప్రాంతం గిరిజనులు మరోసారి వీధుల్లోకి వచ్చి భద్రతా దళాలు మరొక కొత్త శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా నిరసన తెలియచేశారు. ... |
అదానీపై కథనానికి అరెస్టు వారెంట్ ! |
వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్ |
ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం |
అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు |
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు |
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్ |
సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి |
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ? |
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం |
తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ? |
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు. |
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర |
ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్యలు |
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్ |
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్ |
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక |
రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు |
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు |
రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ స్ట్రీట్ వెండర్స్ |
హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు |
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్ |
విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష |
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్ |
షహీన్ భాగ్ లో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి బీజేపీలో చేరిక - విమర్షలు రావడంతో బహిష్కరణ |
దొర మాటలు, చేతలు – అబ్బ ఎంత ఉల్టా పల్టా? -ఎన్ వేణు గోపాల్ |