అమెరికాలో బుసలు కొడుతున్న జాత్యాహంకారం...మరో నల్లజాతీయుడిని కాల్చి చంపిన తెల్ల పోలీసుజార్జిఫ్లాయిడ్ హత్యపై దేశమంతటా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సమయంలోనే అమెరికాలో జాత్యహంకారం మరోసారి బుసలు కొట్టింది. అమాయకుడైన 27 ఏళ్ల నల్ల జాతీయుడు రేేషార్డ్ బ్రూక్స్ను పోలీసులు అమానుషంగా పొట్టనబెట్టుకున్నారు.... |
చిరు వ్యాపారి వద్ద మామిడి పళ్ళు దోచుకున్న జనం....ఆయన దుంఖం చూసి 8లక్షల డొనేషన్ ఇచ్చిందీ జనమేఢిల్లీలో ఓ తోపుడు బండి వ్యాపారి వద్ద ఉన్న మామిడి పళ్ళను జనం దోచుకపోయారు. 30 వేల రూపాయల విలువైన పండ్లు దోచుకోవడంతో బోరుమన్నాడు తోపుడు బండి వ్యాపారి. కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ వ్యాపారి ధుఖిస్తున్న వీడియో న్యూస్ చానల్స్ లో ప్రసారమైంది, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో ఎంతో మంది మనసున్న మనుషులు సంధించారు. ఆ చిరు వ్యాపారికి 8 లక్షల రూపాయల డొనేషన్లు ఇచ్చార... |
లాక్ డౌన్ నిబందనలు బేఖాతరు... ఓ స్వామీజీ అంత్యక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి సహా వేలాది మంది జనంవ్ ప్రభాకర్ శాస్త్రి పూర్తి ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ ఆదివారం చనిపోయారు ఆయన అంఅత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. ఆ అంత్యక్రియల్లో భౌతిక దూరం నిబంధనలను పక్కనపెట్టి వేలాదిగా జనం గుమికూడారు. అంతిమయాత్రలో ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ కైలాశ్ విజయవర్గీయ, మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కమల్ ... |
వలస కూలీల ఆకలి కేకలు..అన్నం పొట్లం కోసం...! అప్పుడే రైలు నుంచి దిగిన ఓ పెద్దాయన దగ్గరున్న అన్నం పొట్లాల కోసం వలస కూలీలు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఒకరినొకరు తోసుకుంటూ తిండికోసం నానా తిప్పలు పడ్డారు. ... |
ఏమి బతుకూ..ఏమిబతుకూ...వలస బతుకూ...! ఈ రాము, ధన్వంతలదీ అదే వ్యథ !శంలో కోట్లాది మంది వలస కార్మికుల వంటిదే రాము కథ. మధ్యప్రదేశ్ బాలా ఘాట్ కు చెందిన రాము భార్య ధన్వంత, పసి పిల్ల అనురాగినితో కలిసి బతుకు దెరువు వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ లో కూలీ పని చేసి బతికే రాముకు లాక్ డౌన్ వల్ల చేసేందుకు పనిలేక, ఇల్లుకు కిరాయి కట్టలేక, తినడానికి తిండి లేక...... |
కడుపు మండి సూరత్ లో మళ్ళీ రోడ్డెక్కిన వలస కూలీలు... లాఠీలు, టియర్ గ్యాస్ తో విరుచుకపడ్డ పోలీసులుగుజరాత్ లోని సూరత్ లో సోమవారం మధ్యాహ్నం పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ సంఘటన సూరత్ శివార్లలోని వారెలి సమీపంలో జరిగింది. వలస కార్మికులు తమ స్వస్థలానికి తిరిగి పంపమని డిమాండ్ చేయడంతో గొడవ చెలరేగింది.... |
ఏపీలో తిరగబడ్డ వలస కూలీలు... పోలీసులపై దాడి, పోలీసుల లాఠీచార్జ్మే 4వ తేదీ నుండి వేరు వేరు రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను వారి వారి స్వంత గ్రామాలకు పంపిస్తామని ప్రకటించిన కేంద్రం యూటర్న్ తీసుకోవడం వలస కూలీల గుండెల్లో మరింత మంటను రాజేసింది. ... |
కరోనా,లాక్ డౌన్: మావోయిస్ట్ పార్టీ విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ ప్రకటనకరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో... కరోనా లాంటి వైరస్ లు విజృంభించడానికి ... |
లాక్ డౌన్: ఆకలికి తట్టుకోలేక కప్పలను తింటున్న చిన్నారులుకరోనా మహమ్మారి కారణంగా దేశంలో విధించిన లాక్ డౌన్ అనేక మంది పేదలను ఆకలితో చంపుతోంది. ఒకవైపు కోట్లాది మంది వలస కార్మికుల ఆకలి, నడక కష్టాలు... మరో వైపు తిండి దొరక్క పేదల కష్టాలు... పట్టెడు కూడు పెట్టే మనిషి లేక, ఆకలిని తట్టుకోలేక కొంతమంది చిన్నారులు కప్పలను కాల్చుకొని తింటున్న వీడియో బీహార్ లో కలకలం రేపింది.... |
పిల్లవాడిని మోసుకొని రోదిస్తూ పరిగెడుతున్న ఆ తల్లి కష్టానికి కారణమెవరు ?బీహార్ రాష్ట్రం జెహనాబాద్ జిల్లా లోని షాహోపూర్ గ్రామానికి చెందిన గీరెజ్ కుమార్ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి,ఒక కొడుకు కొడుకుకు మూడేళ్ళు. కొద్ది రోజులుగా కొడుకు రిషుకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళారు. ... |
ఆకలి తీర్చరు...వేతనాలు ఇప్పించరు...స్వంతూళ్ళకు పంపించరు - అరెస్టులు మాత్రం చేస్తారుగుజరాత్ రాష్ట్రం సూరత్ వస్త్రపరిశ్రమలో పనులు చేస్తున్న వలస కార్మికులు లాక్ డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పని లేదు....చేసిన పనికి రావాల్సిన రావాల్సిన వేతనాలు యాజమాన్యాలు చెల్లించడం లేదు. ... |
లాక్డౌన్ నిబందనలను ఉల్లంఘించిన బీజేపీ ఎమ్మెల్యే....500 మందితో బర్త్డే పార్టీఈ లాక్ డౌన్ కాలంలో సాధారణ ప్రజలు రోడ్డు మీద తిరిగితే పోలీసులు లాఠీలకు పనిజెప్తారు. అదే రాజకీయ నాయకులు...అందులోనూ అధికార పార్టీ నేతలు పార్టీలు చేసుకున్నా అడిగేవాడే లేడా ? ... |
రిలియన్స్ పవర్ దుర్మార్గం....ఇద్దరు మృతి, నలుగురు గల్లంతురిలయన్స్ కంపెనీ దుర్మార్గానికి ఇద్దరు మరణించగా నలుగురు వ్యక్తుల ఆచూకీ తెలిఅయడం లేదు. నిబందనలు పాటించకుండా ఓ గ్రామ సమీపంలో విద్యుత్ ప్లాంట్ బూడిద వ్యర్థాలు కుమ్మరించడంతో ఆ గ్రామంలో అనేక ఇళ్ళు బూడిదతో కప్పబడిపోయాయి... |
లాక్ డౌన్: కొడుకు కోసం 1,400 కిలోమీటర్లు స్కూటర్ పై ప్రయాణించిన తల్లిబోధన్కు చెందిన రజియాబేగం ప్రభుత్వ పాఠశాలలో టీచర్. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. 12 ఏళ్ల క్రితం భర్త మరణించాడు.... |
కరోనా వైరస్ నెపంతో ముస్లిం యువకుడిపై దాడి...ఆస్పత్రి పాలుకరోనా వైరస్ వ్యాప్తి చేస్తున్నాడనే నెపం పెట్టి ఓ ముస్లిం యువకుడిపై దారుణంగా దాడి చేశారు కొందరు హిందూ మతోన్మాదులు. ʹది హిందూʹ పత్రిక కథనం ప్రకారం...వాయువ్య ఢిల్లీ లోని బవానా గ్రామంలో నివసించే మెహబూబ్ అలీ తబ్లిఘి జమాత్ సమావేశం కోసం... |
లాక్ డౌన్ నిబందనలు గాలికి వదిలేసిన బీజేపీ ఎమ్మెల్యే... వందల మందితో పుట్టినరోజు వేడుకలుకరోనా మహమ్మారి భయంతో దేశమంతా లాక్ డౌన్ లో ఉంటే కొందరు మాత్రం లాక్ డౌన్ నిబందనలు పట్టించుకోకుండా యదేచ్చగా తిరిగేస్తున్నారు. కొందరైతే ఏకంగా పార్టీలు కూడా చేసుకుంటున్నారు. సామాన్యులే కాదు ఏకంగా శాసన సభ్యులే ఇలా చేస్తే........ |
ఎంత కష్టం: విరిగిన కాలు...అయినా ఊరికి చేరాలంటే నడకే మార్గంఈ యువకుడి పేరు భన్వర్ లాల్. రాజస్థాన్ కు చెందిన ఇతను మధ్యప్రదేస్ లోని పిపారియా పట్టణంలో రోజువారీ కూలీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పని చేస్తుండగా జరిగిన ప్రమాదంలో అతని కాలు విరిగింది.... |
పోలీసులు ఎవ్వరినైనా కొట్టొచ్చు...అదే లాఠీ వాళ్ళ కుటుంబ సభ్యులపై పడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడండిభారత్ లో లాక్ డౌన్ సక్రమంగా అమలుచేస్తున్నామనే పేరుతో ప్రజలపై పోలీసులు చేస్తున్న దాడులు దుర్మార్గంగా ఉంటున్నాయి. చివరకు ఉన్నతాధికారులే దాడులు చేస్తున్న పోలీసులపై అక్కడక్కడ చర్యలు కూడా తీసుకోక తప్పని పరిస్థితి.... |
వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో వలస కార్మికుల కష్టాలు, వారిపై పోలీసుల దౌర్జన్యాలు అంతులేకుండా ఉన్నాయి. గ్రామాల్లో బతకడానికి మార్గం లేక పట్టణాల్లో కూలీ పని చేసుకొని బతుకుతున్న వలస కూలీలు లాక్ డౌన్ తో అష్టకష్టాలు పడుతున్నారు.... |
ఈ పిల్లవాడి కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కావాలి !ఆ పిల్లవాడు నిర్మాణ రంగంలో కూలీ... పొట్ట కూటి కోసం తన ఊరిని వదిలేసి దాదాపు వేయి కిలోమీటర్ల దూరంలో పని చేస్తున్నాడు.... అతనిప్పుడు బోరున ఏడుస్తున్నాడు..ఆపుకుందామన్నా అగని దుంఖం...మూడు రోజులుగా రోడ్లపై తిరుగుతూ ఆకలితో ఉన్నాడు..అలసిపోయి ఉన్నాడు... పోలీసులు కొడతారేమోనని భయంతో ఉన్నాడు....... |
ఫ్యాక్ట్ చెక్: ఎర్ర కోట వద్ద జాతీయ జెండాకు అవమానం జరగలేదు...ఖాలిస్తాన్ జెండా ఎగిరేయలేదు |
నిర్బందపు బారికేడ్లను బద్దలుకొట్టిన రైతులు - ఎర్రకోటపై రెపరెపలాడిన రైతు జెండా |
వ్యవస్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె |
ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ |
అదానీపై కథనానికి అరెస్టు వారెంట్ ! |
వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్ |
ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం |
అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు |
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు |
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్ |
సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి |
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ? |
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం |
తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ? |
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు. |
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర |
ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్యలు |
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్ |
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్ |
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక |
రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు |
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు |
రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ స్ట్రీట్ వెండర్స్ |
హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు |
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్ |