
మధ్య భారతంలో కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ పేరుతో సాగిస్తున్న మానవ హననాన్ని తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కేరళలో పలు ప్రజా సంఘాలు ప్రదర్శన నిర్వహించాయి. వాయ్ నాడ్ లోని మనంతవాడిలో బుధవారం నాడు జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో వెంటనే శాంతి చర్చలు జరపాలని, సీజ్ ఫైర్ పాటించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.




కన్నబిడ్డల జ్ఞాపకాలు నిలుపుకోవడమూ నేరమా? రాకేశ్ స్థూపాన్ని కూల్చేసిన పోలీసులు
వార్ టూరిజం : జాఫ్నా టూ బస్తర్ – ముసాఫిర్
చివరి రక్తం బొట్టు వరకు విప్లవ పంథా కోసం నిలబడ్డ యోధుడు కామ్రేడ్ రాజు దాదా
విద్రోహ కాలంలో విప్లవ పంథా కోసం ప్రాణత్యాగం చేసిన యోధుడు కామ్రేడ్ రాజు దాదా
తెలంగాణలో ఉద్యమకారులకు NIA నోటీసులు
మావోయిస్టు నాయకులు దేవ్ జీ, సంగ్రామ్ లను కోర్టులో హాజరుపర్చాలి-కూనంనేని డిమాండ్ 