
మధ్య భారతంలో కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ పేరుతో సాగిస్తున్న మానవ హననాన్ని తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కేరళలో పలు ప్రజా సంఘాలు ప్రదర్శన నిర్వహించాయి. వాయ్ నాడ్ లోని మనంతవాడిలో బుధవారం నాడు జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో వెంటనే శాంతి చర్చలు జరపాలని, సీజ్ ఫైర్ పాటించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.




‘అమిత్ షాకు డబ్బు భాష తప్ప మరే భాష తెలియదు’
పోరాడండి; లొంగిపోవద్దు: కామ్రేడ్ బసవరాజు అమరత్వ పిలుపు -కె. మురళి @ అజిత్
నక్సల్స్ ఓడిపోయారు సరే, మరి గెలిచినదెవరు? – హిమాంశు కుమార్
బీసీ రిజర్వేషన్ కోసం ఈ నెల 18న జరగబోవు బంద్ కు మావోయిస్టు పార్టీ మద్దతు
కగార్లో భాగమే ఈ క్రూరమైన నవ్వు – సంఘర్ష్
వర్తమాన సంక్షోభం – చారిత్రక ఆశావాదం 