include 'men';
?>
78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి
సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్పై జార్ఖాండ్లోని పకూర్లో మంగళవారంనాడు చెడ్డీ గ్యాంగ్ మూక దాడి చేసింది.. ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన వచ్చినప్పుడు బీజేపీ యువమోర్చా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కి చెందిన కార్యకర్తలు జై శ్రీరాం నినాదాలు చేస్తూ 78 ఏళ్ళ వృద్దుడైన అగ్నివేష్ ను తీవ్రంగా కొట్టడంతో పాటు దుస్తులు చించివేశారు.
ʹసభా స్థలి నుంచి బయటకు రాగానే బీజేవైఎం, ఏబీవీపీ కార్యకర్తలు నాపై దాడి చేశారు. నేను హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడానంటూ వారు ఆరోపణలు చేశారుʹ అని స్వామి అగ్నివేష్ తెలిపారు. జార్ఖాండ్ ప్రశాంతమైన రాష్ట్రమని తాను అనుకున్నానని, ఈ ఘటన తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకుంటున్నానని ఆయన చెప్పారు. దాడికి సంబంధించిన వీడియోలో ఒక పెద్ద గుంపు అగ్నివేష్పైన, ఆయన అనుచరులపైన దాడి జరిపినట్టు ఉంది. నిరసనకారులు తొలుత నినాదాలు చేస్తూ, నల్లజెండాలు ప్రదర్శించారనీ, ఆ తర్వాత దాడికి తెగబడ్డారని అగ్నివేష్ తెలిపారు. ఈ దాడిలో తాను కిందపడిపోయినట్టు చెప్పారు. తన సహచరులు ఎంత ప్రయత్నించినా తనపై జరిగిన దాడిని అడ్డుకోలేకపోయారని వివరించారు. కాగా, ఈ దాడికి సంబంధించి 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నిందితులను వదిలిపెట్టేది లేదని పకూర్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అశోక్ కుమార్ సింగ్ తెలిపారు.
Keywords : jarkhand, swamy agnivesh, rss, abvp, bjp, attack
(2024-04-24 20:12:31)
No. of visitors : 3284
Suggested Posts
| మాఊర్లో మారాజ్యం... స్వతంత్రం ప్రకటించుకున్న 100 ఆదివాసీ గ్రామాలుమా ఊళ్లో మా రాజ్యం అంటూ ఆదివాసీలు స్వయం పాలనను ప్రకటించుకుంటున్నారు. ఝార్ఖండ్లోని దాదాపు వంద ఆదివాసీ గ్రామాలు ఇప్పుడీ ఉద్యమంలో భాగమయ్యాయి. ʹఈ గ్రామం మాది. దీనిపై సర్వహక్కులూ మావి. |
| Fact-finding team alleges CRPF brutality in Jharkhand villagesOn 5-6 March 2021, a human rights fact-finding team of CDRO and HRLN visited three police station areas of the Giridih district - Madhuvan, Dumri and Pirtand, where the central government has decided to set up para – military camps. Following the decision there has been massive protests by the villagers. The team met these villagers and got complete info |
| బ్రహ్మదేవ్ను భద్రతా దళాలు హత్య చేశాయి - బహిర్గతం చేసిన నిజనిర్దారణ కమిటీ నివేదికజార్ఖండ్ రాష్ట్రం, లాతేహర్ జిల్లాలోని, గారూ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుకు-పిరి అడవిలో 2021 జూన్ 12 న, భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో, ఒక నక్సలైట్ మరణించాడనీ, అనేక తుపాకులు స్వాధీనం చేసుకున్నారు అనీ అనేక వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి. |
| జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నెలకొల్పుతున్న కొత్త సి ఆర్ పి ఎఫ్ క్యాంపులకు వ్యతిరేకంగా నిరసన తెలియచేస్తున్న ఆదివాసీ సంతాల్ గ్రామస్తులపై జరుగుతున్న దాడులు, అణిచివేతలకు సంబంధించి CDRO 2021 మార్చి 5, 6, & 7వ తేదీలలో జరిపిన నిజ నిర్ధారణ రిపోర్ట్ |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..