కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మారణహోమాన్ని చూడలేక రాజీనామా చేసిన ఐఏఎస్

కశ్మీర్‌లో

అతను ఒక ఐఏఎస్ అధికారి. సివిల్స్‌లో టాప్ ర్యాంకు సాధించి కశ్మీర్ నుంచి ఐఏఎస్‌గా ఎంపికైన తొలి వ్యక్తి. ఆ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిన ఆయనే షా ఫైజల్. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా తన ఉద్యోగాన్ని వదులుతున్నట్లు మీడియాకు చెప్పారు. ఆయన తన అత్యన్నత ఉద్యోగాన్ని వదులుకోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం జాతీయత ముసుగులో చేస్తున్న మారణకాండే అని ఆయన స్పష్టం చేశారు.

దేశానికి సరిహద్దుగా ఉన్న కశ్మీర్‌ రాష్ట్రంలో జరుగుతున్న మారణకాండ, హింసాత్మక వాతావరణం తనను తీవ్రంగా కలిచి వేసిందని షా ఫైజల్‌ను చెప్పారు. కశ్మీర్‌లో నెలకొన్న సమస్యలకు కేంద్ర ప్రభుత్వ వైఖరే ముఖ్య కారణమని.. ఇక్కడి సమస్యలపై స్వయంగా కేంద్రంతో పోరాడేందుకు సిద్దమైనట్లు షా ఫైజల్ చెప్పారు.

తన రాష్ట్రానికి ఏదో మేలు చేద్దామని ఎన్నో ఏళ్లుగా కలలు కని ఐఏఎస్ అయ్యానని.. కాని ఉద్యోగిగా ఏమీ చేయలేనని అర్థం అయ్యిందని ఆయన అన్నారు. అందుకే ఇప్పుడా ఉద్యోగాన్ని వదులుకొని కశ్మీర్ ప్రజలకు నిజమైన సేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన చెప్పారు. కశ్మీరీల సమస్యలపై పోరాడేందుకే తాను ఐఏఎస్‌కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని షా ఫైజల్ ఒక ఫేస్‌బుక్ పోస్టులో వెల్లడించారు.

Keywords : kashmir, faizal, ias, ranker, కశ్మీర్, ఫైజల్, ఐఏఎస్, రాజీనామా
(2024-04-24 18:47:29)



No. of visitors : 642

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కశ్మీర్‌లో