include 'men';
?>
రాజస్తాన్ లో అమెరికా లాంటి ఘటన....వ్యక్తిని కిందపడేసి మోకాలితో తొక్కిన పోలీసులు
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని తెల్ల జాతి పోలీసు మెడపై మోకాలితో తొక్కి చంపిన ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం తెప్పించింది. అమెరికాలో వేల కొద్ది జనం రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. భారత్ లో కూడా ఆ సంఘటనపై తీవ్ర నిర్సనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో జార్జ్ ఫ్లాయిడ్ ను చంపిన పోలీసు లాగానే ఓ వ్యక్తి పట్ల ఇక్కడి పోలీసులు ప్రవర్తించారు.
రాజస్తాన్ లో మాస్క్ ధరించకుండా రోడ్డు మీదికి వచ్చాడని ఓ వ్యక్తిపై పోలీసులు దారుణంగా దాడి చేశారు. నేల మీద పడేసి మెడమీద మోకాలితో తొక్కారు. ఈ సంఘటన రాజస్తాన్ లో కలకలం సృష్టిస్తోంది.
రాజస్థాన్లోని జోధ్పూర్లో గురువారం మధ్యాహ్నం పోలీస్ అధికారి ఒకరు ముకేష్కుమార్ ప్రజాపతి అనే వ్యక్తి మెడపై మోకాలితో తొక్కిపెట్టిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. బలదేవ్నగర్కు చెందిన ముకేష్కుమార్ మాస్క్ లేకుండా బయట తిరుగుతున్నందుకు పోలీసులు అడ్డుకుని జరిమానా విధించారు. జరిమానా చెల్లించడానికి ప్రజాపతి నిరాకరించడంతో పోలీసులకు ఆయనకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఓ పోలీసు అధికారి ముకేష్ మెడపై మోకాలితో నేలకు నొక్కిపెట్టాడు. ఇద్దరు సివిల్ డ్రస్సులో ఉన్నవాళ్ళు, ఇద్దరు పోలీసు అధికారులు ప్రజాపతిని దారుణంగా కొట్టారు.
Keywords : america, rajastan, police, George Floyd,
(2024-04-25 03:21:26)
No. of visitors : 827
Suggested Posts
| నగ్నంగా 2 కిమీ నడిపించి..పసివాళ్ళపై అమానుషం !పసివాళ్ళన్న జాలి...పిల్లలతో పని చేయించకూడదన్న ఇంగిత ఙానం లేని దుర్మార్గులు.... పసివాళ్ళపై అమానుషంగా ప్రవర్తించారు. బట్టలిప్పేసి కొట్టడమే కాకుండా రెండు కిలోమిటర్ల దూరం నగ్నంగా నడిపించారు. పైగా ఆ మొత్తం సంఘటనను వీడియో తీసి షాడిస్టుల్లా ప్రవర్తించారు |
| ఆ హంతకుడే తమ రాముడంటూ ఊరేగించిన మతోన్మాదులుదేశమంతా అసహ్యించుకునే ఓ హంతకుడిని వాళ్ళు దేవుడిలాగా రథంపై ఊరేగించారు. లవ్ జీహాదీ పేరుతో ఓ అమాయకుడిని హత్య చేసి జైల్లో ఉన్న వ్యక్తికి జై జైలు కొడుతూ అతనే మా రాముడంటూ ఊరంతా ఊరేగించారు.... |
| చిన్న పొరపాటుకు చిన్నారికి బహిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గంరాజస్తాన్ లోని బండి జిల్లా హరిపుర గ్రామంలో ఓ ఐదేండ్ల బాలిక రెగర్ కమ్యూనిటీకి చెందిన వారు ʹపవిత్రంగా భావించేʹ టైటిహరి అనే పక్షి గుడ్డును పొరపాటున పగులకొట్టింది. ఈ పక్షి గుడ్డును పగులకొడితే.. వర్షాలు పడవని వారి నమ్మకమట. |
| దళిత యువకుడిని దారుణంగా కొట్టి మూత్రం తాగించిన అగ్రకుల మూకఈ వారం ప్రారంభంలో రాజస్థాన్లోని చురు జిల్లాలో జాట్ కమ్యూనిటీకి చెందిన ఎనిమిది మంది వ్యక్తులు 25 ఏళ్ల దళిత యువకుడు 25 ఏళ్ల రాకేష్ మేఘ్వాల్ ను అపహరించి, అతనిపై దాడి చేసి, అతనితో వారి మూత్రం తాగించారు. జనవరి 26న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..